ఆస్ట్రేలియాతో తలపడుతున్న మ్యాచ్ కోసం టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. భారత్ జట్టు: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(కెప్టెన్), కోహ్లీ, KL రాహుల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్దీప్. ఈ బలమైన జట్టుతో భారత్ విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.