SRCL: ఇల్లంతకుంట మండలంలోని రేపాక అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య కమిటీ తల్లుల నూతన కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఛైర్మన్గా రేపాక సర్పంచ్ కాత మల్లేశం, కన్వీనర్గా అంగన్వాడీ టీచర్ రమ నియమితులయ్యారు. సభ్యులుగా గ్రామ కార్యదర్శి ప్రవీణ్, వీవో ఛైర్మన్ రొండ్ల స్వరూప, ఏఎన్ఎం జయశ్రీతో పాటు పిల్లల తల్లులను చేర్చారు. ఉప సర్పంచ్ కొదని మహేష్, పిల్లల తల్లులు ఉన్నారు.