PDPL: ధర్మారం మండలం నంది మేడారం జూనియర్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గడ్డం లింగారెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఈదుల ప్రదీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బోట్ల లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శిగా ఆకారి రాజేశం, కోశాధికారిగా నూనె సత్యనారాయణ, సాంస్కృతిక కార్యదర్శిగా భీమారపు సంపత్ ఎన్నికయ్యారు.