SRPT: మునగాల మండలంలోని విజయరాఘవపురం,మునగాల, ముకుందాపురం గ్రామాల పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఏపీఎం కరుణాకర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tags :