KMR: ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ అందిస్తున్నట్లు నాయకులు తెలిపారు. వశిష్ట డిగ్రీ కళాశాలలో తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. రేపటి నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని, పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వివరాలకు 7075502187, 9100831725 సంప్రదించాలన్నారు.