KNR: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం 10 గంటలకు సైదాపూర్ స్థానిక రైతు వేదికలో మండల స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, రైతు సంఘాల నాయకులు సకాలంలో హాజరుకావాలని ఎంపీడీవో భూక్యా యాదగిరి కోరారు.