SDPT: గజ్వేల్ ఏసీపీ నర్సింలు భద్రాచల రామయ్య కళ్యానికి గోటి తలంబ్రాలు ఓలిచి భక్తిని చాటుకున్నారు. శుక్రవారం శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఏసీపి చేత రామనామ స్మరణ చేపించి గోటితో వడ్లు ఓలిపించారు. ఓలిచి గోటి తలంబ్రాలను రామకోటి రామరాజుకు అందజేసి రామభక్తిని చాటుకున్నారు.
Tags :