KMM: రైతులకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సాదా బైనామా భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు రాబోయే కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపుతామని నిన్న ఆయన వెల్లడించారు. కొత్తగా తీసుకురానున్న ‘భూభారతి’ ద్వారా అన్ని త్రికాల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.