WGL: దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు BRS రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ప్రజలు భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో రాకేష్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.