NZB: నిజామాబాద్-1 డిపో కార్గో పార్సిల్కు సంబంధించిన వస్తువులను ఈనెల 18న వేలం వేయనన్నట్లు డిపో మేనేజర్ ఆనంద్ తెలిపారు. నిజామాబాద్ కార్గో ఆఫీస్ బస్టాండ్ ఎదుట మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ చెప్పారు. ఆసక్తి గల వారు పాల్గొనాలని సూచించారు.