MHBD: ఇనుగుర్తి మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన విలాసాగర్ మురళి (46) తనకు ఉన్న 20 గుంటల భూమిని అమ్ముకొని ఇళ్లు నిర్మించుకున్నాడు. ఈ విషయంపై ఆదివారం భార్యాభర్తలు గొడవ పడ్డాడు. దీంతో మనస్థాపం చెందిన మురళి పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.