KNR: డాక్టర్ బి.యన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యో గుల సమస్యలపై సదస్సు ఈరోజు ఫిలిం భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలను ప్రభుత్వం పెంచాలని సూచించారు.