MNCL: రాష్ట్ర ప్రభుత్వం రూ.51వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వలన సింగరణి కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితులు వస్తున్నాయని AITUC అధ్యక్షుడు సీతారామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. AITUC ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేవ్ సింగరేణి జాత’ బెల్లంపల్లికి వచ్చిన సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడారు.అధికారుల స్వార్థం కొరకు సంస్థను నష్టాలపాలు చేస్తున్నారని ఆరోపించారు.