NLG: కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని శాలిగౌరారం ఏవో ఎన్.సౌమ్య శృతి కోరారు. శాలిగౌరారం మండలంలోని రైతు వేదికల వద్ద ఏఈవోలు అందుబాటులో ఉంటారని, ఫిబ్రవరి 2026 వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.