నిజామాబాద్ జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పని చేసిన సాయన్న CEOగా పదోన్నతి పొంది నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా (DRDA) గురువారం సాయంత్రం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన అభివృద్ధి పనులను పర్యవేక్షించేలా చూస్తానన్నారు.