MDK: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపాలిటీలో కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో 2K-RUN నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్స్, పట్టణ పోలీసు సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. విజేతలకు కమిషనర్ బహుమతులు ప్రధానం చేశారు.