HYD: నాగమయ్యకుంటలో స్థానిక శాసనసభ్యుడు ముఠా గోపాల్తో కలిసి 44 లక్షలతో చేపట్టే మురికి నీటి పైపులైను పనులను శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభసభ్యులు డాక్టర్ కే.లక్ష్మణ్, ముఠాగోపాల్, వాటర్ వర్క్స్ అధికారులు, బీఆర్ఎస్ శ్రేణులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.