SRD: మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగాని ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ఎమ్మార్పీఎస్ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు గీత అన్నారు. కంది మండలం చర్యాల గ్రామంలో ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేద్కర్ దళితులకు రిజర్వేషన్ అందిస్తే మందకృష్ణ అన్ని వర్గాల వారికి రిజర్వేషన్లు అందిస్తున్నారు.