SRD: సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద ఏడు అంబులెన్స్లను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పార్లమెంట్ పరిధిలోని ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో అంబులెన్స్ను కేటాయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేశ్వరరావు దేశ్పండే, జగన్, పవన్ కుమార్, ద్వారకా రవి పాల్గొన్నారు.