SRD: సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈనెల 24 నుంచి ఇంటర్మీడియట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం ఆదివారం తెలిపారు. కెమిస్ట్రీ, ఎకనామిక్స్ జవాబు పత్రాల వాల్యుయేషన్ జరుగుతుందని చెప్పారు. వాల్యుయేషన్లో పాల్గొనే లెక్చరర్ లను ఉదయం 10 గంటలకు రిలీవ్ చేయాలని ప్రిన్సిపల్లు సూచించారు.