ASF: లింగాపూర్ మండలం రైతు వేదికలో MLA కోవ లక్ష్మి 54 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వం అందించిన రూ. లక్ష మాత్రమే అందుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న తులం బంగారం ఎక్కడని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.