SDPT: మద్దూర్ మండలంలోని నర్సాయపల్లిలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ స్టేషన్ను ఏసీపీ సదానందం, చేర్యాల సీఐ శ్రీను, ఎస్సై షేక్ మహబూబ్తో కలిసి ఆదివారం సందర్శించారు. ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. పోలింగ్ జరిగే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.