NGKL: జిల్లాలోని కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కమిటీ సభ్యులు రవికుమార్, డీజీ నరసింహారావు తదితరులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.