WGL: పర్వతగిరి మండలంలో “పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణ మహా అభియాన్” మండల స్థాయి శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ మాట్లాడుతూ… రాబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని. బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.