MBNR: కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 20న మహబూబ్ నగర్ నుంచి సోమశిల శైవ క్షేత్రానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుజాత ఇవాళ తెలిపారు. గురువారం ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. ఒక్కొక్కరికి రూ. 500 ఛార్జీగా నిర్ణయించారు. ఆసక్తి గల ప్రయాణికులు తెలంగాణ వెబ్సైట్లో టికెట్లను బుక్ చేసుకోవాలని ఆమె సూచించారు.