వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఈ రోజు ధర్మశాల క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. మొదటి నుంచి దూకుడు మీదున్న ఇంగ్లాండ్ అద్భతమైన ప్రదర్శన చేసి బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసింది.
HCA ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించడాన్ని సవాలు చేస్తూ భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై అతనికి ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఖరారు చేసిన ఓటర్ల జాబితాపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
టీమ్ఇండియా స్టార్ ఒపెనర్ శుభమన్ గిల్ మరో మ్యాచ్కు దూరం కానున్నాడు. డెంగీ ఫీవర్తో బాధపడుతున్న గిల్ ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరాడు.
ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారుడిగా విరాట్ కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో ఈ రికార్డు సచిన్ పేరుపై ఉండేది. ఈ జాబితాలో రోహిత్ శర్మ మూడోస్థానంలో ఉన్నాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వన్డే కప్లో మొదటి మ్యాచ్ నిన్న ఆసీస్తో జరిగింది. ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ మిస్ కావడంతో.. ఫస్ట్రేషన్లో ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది.
భారత క్రికెటర్ విరాట్ కోహ్లి ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, గ్రేట్ కెప్టెన్ కపిల్ దేవ్లను వెనక్కి నెట్టి... వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక క్యాచ్లు పట్టిన నాన్ వికెట్ కీపర్ ప్లేయర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
ఆస్ట్రేలియాకు చెందిన 21 ఏళ్ల యువ బ్యాట్స్మెన్ జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఏబీ డివిలియర్స్ రికార్డును బద్దలు కొట్టాడు. జాక్ ఫ్రేజర్ మెక్గుర్క్ తస్మానియాతో జరిగిన వన్డే మ్యాచ్లో కేవలం 29 బంతుల్లోనే సెంచరీ సాధించి, లిస్ట్ A క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్ ప్రపంచంలోనే గొప్ప బౌలర్. అతను ఆటలో ఎంత గొప్ప ఆటగాడో.. బయట కూడా తన మంచితనాన్ని నిరూపించుకున్నాడు. మరోసారి తన మన స్వభావంతో అందరి మనసులను గెలుచుకున్నాడు.
టీమిండియా థీమ్ సాంగ్ వచ్చేసింది. వన్డే వరల్డ్ కప్ సందర్భంగా భారత క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు స్టార్ స్పోర్ట్స్ వారు ఈ ప్రత్యేక సాంగ్ను రూపొందించారు.
వ్యక్తిగత రికార్డుల కోసం వరల్డ్ కప్ మ్యాచ్లు వేదిక కాదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయ పడ్డారు. జట్టు విజయం కోసం అందరూ సమిష్టిగా రాణించాలని సూచించారు.
ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు సాధించింది. భారత అథ్లెట్లు 107 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ క్రీడాకారుల ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు.