నేడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిరేపే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. దానిని ఆటలా కాకుండా ఒక యుద్ధంలా భావిస్తారు భారతీయులు. అలాంటి ఆట జరిగే ప్లేస్కు ఐరన్ లెగ్ వర్షిణి వెళ్లిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎందుకు అలా చేస్తున్నారో ఇక్కడ చుద్దాం.
కాసేపట్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ మొదలుకానుంది. ఈ క్రమంలో టాస్ గెల్చిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకోగా..పాకిస్తాన్ బ్యాటింగ్ తీసుకుంది. అయితే బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న ఈ పీచ్లో ఈ జట్టు గెలుస్తుందో చూడాలి మరి.
ఎంతో ఏకాగ్రత అవసరమైన బిలియర్డ్స్లో 9ఏళ్ల బాలిక సత్తా చాటుతుంది. వయస్సులో తన కంటే ఎన్నో ఏళ్లు పెద్దయిన వాళ్లతో ప్రపంచ ఛాంపియన్ షిప్లో పోటీ పడుతుంది. ఇంతకీ ఎవరు ఆ బాలిక తెలుసుకుందాం.
వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ వరుస విజయాలను సాధిస్తోంది. చెన్నైలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో అద్భుత విజయంతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్లో గెలవడం వల్ల పాయింట్ల పట్టికలో మళ్లీ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.
రేపు జరగబోయే భారత్, పాక్ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ ప్రాంతంలో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు ఐఎండీ తెలిపింది.
వన్డే ప్రపంచకప్లో స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ డెంగీ ఫీవర్ కారణంతో ఇప్పటికే రెండు మ్యాచ్లకు దూరమయిన సంగతి తెలిసిందే. రేపు పాక్ మ్యాచ్లో గిల్ రాకపోవచ్చే వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం గిల్ ఫీవర్ నుంచి కోలుకున్నారని తెలుస్తోంది.
వన్డే వరల్డ్ కప్లో వరుసగా రెండో విజయాన్ని సౌతాఫ్రికా నమోదు చేసింది. నేడు జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.
ఢిల్లీ స్టేడియంలో ఒక వైపు ఆఫ్గానిస్తాన్, ఇండియా నడుమ బీకర పోరు మ్యాచ్ జరుగుగా..మరోవైపు స్టేడియంలో క్రికెట్ అభిమానుల నడుమ కుస్తీపోటీలు జరిగాయి. కొంత మంది గ్రూపుగా కొట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
ఈరోజు వన్డే ప్రపంచ కప్లో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో ఏ జట్టు గెలుస్తుందనే మ్యాచ్ ప్రిడిక్షన్ విషయాలను ఇక్కడ చుద్దాం. లక్నోలో మధ్యాహ్నం రెండు గంటలకు ఈ జట్ల మ్యాచ్ మొదలుకానుంది.
వన్డే ప్రపంచ కప్ రెండో మ్యాచ్లోనూ భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ వేగవంతమైన శతకాన్ని చేశాడు. అంతేకాకుండా వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన వ్యక్తిగా హిట్ మ్యాన్ రికార్డు నెలకొల్పాడు.
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) భారత్ రెండో మ్యాచ్ ఆడుతోంది. ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్థాన్తో టీమ్ఇండియా (IND vs AFG) తలపడుతోంది. టాస్ నెగ్గిన ఆఫ్గానిస్థాన్ కెప్టెన్ షాహిద్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ బౌలర్లు వేసిన బంతులకు భారీ స్కోర్ చేశారు.
కింగ్ విరాట్ కోహ్లీలా ఉండడానికి ఆయన స్టైల్ను చాలా మంది ఫాలో అవుతుంటారు. కానీ చంఢీగఢ్కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మాత్రం అచ్చం విరాట్లానే ఉన్నాడు. అతన్ని చూసిన ఎవరైనా విరాట్ కు ట్విన్ బ్రదర్ అనకుంటారు. ప్రస్తుతం అతని లుక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
విరాట్ కోహ్లీ వీరాభిమాని ఓ పోస్టర్తో గ్రౌండ్లో ప్రత్యక్షమయ్యాడు. కోహ్లీ 50వ సెంచరీ చేస్తేనే తాను పెళ్లి చేసుకుంటానని ప్లకార్డుతో చెప్పడంతో గ్రౌండ్ లోని క్రికెట్ అభిమానులంతా నవ్వుకున్నారు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 47 వన్డే సెంచరీలు ఉన్నాయి.
వన్డే ప్రపంచ కప్ 2023లో ఈరోజు ఆప్గానిస్తాన్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్గాన్ జట్టు ఇండియా టీంను ఓడించాలని చూస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ పోరు జరుగుతోంది.