పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తన సోదరి మరణించినట్లు ఈ మేరకు ప్రకటించగా..పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
భారత్లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా విజయం సాధించింది. లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
వరల్డ్కప్ 2023లో భాగంగా నేడు లక్నోలో ఆస్ట్రేలియా-శ్రీలంక జట్లు పోటీపడుతున్నాయి. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ మ్యాచ్కు కాసేపు అంతరాయం ఏర్పడినా వర్షం తగ్గిన తరువాత ఆటను కొనసాగించారు. ఆసీస్ బౌలింగ్ దాడికి వికెట్లు నష్టపోయిన శ్రీలంక ఫైనల్గా 209 రన్స్ కొట్టింది.
ఐసీసీ ODI ప్రపంచ కప్ 2023లో నేడు 14వ మ్యాచ్ ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతోంది. అయితే మొదట టాస్ గెల్చిన లంక ఆటగాళ్లు బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో ఓసారి అంచనాలను చుద్దాం.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు షాకిచ్చింది. 69 పరుగుల తేడాతో ఆఫ్ఘన్ ఘన విజయం సాధించింది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా తన గోల్డ్ ఐఫోన్ను పోగొట్టుకుంది. భారత్, పాక్ మ్యాచ్ చూడ్డానికి ఆమె నరేంద్రమోడీ స్టేడియంకి వెళ్లగా తన ఫోన్ను పోగొట్టుకున్నానని, ఎవరికైనా దొరికితే తిరిగి ఇచ్చేయాలని ఆమె సోషల్ మీడియా ద్వారా వేడుకుంది.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. ఇటివల ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెల్చుకున్న రాంబాబుకు సాయం చేస్తానని వెల్లడించారు. అయితే ఆ రాంబాబు ఎవరనే విషయం ఇప్పుడు చుద్దాం.
వన్డే క్రికెట్లో సిక్సర్ల ట్రిపుల్ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో 301సిక్సర్లు బాదాడు. ఈ రోజు పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో ఇప్పటికే 3 సిక్సర్లు కొట్టి.. ఈ సిక్సర్ల ట్రిపుల్ సెంచరీని పూర్తి చేస్తాడు. అతను ఈ మైలురాయిని చేరుకున్న మొదటి భారతీయుడు.
ప్రస్తుతం నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్ల అద్భుతమైన ఆటతీరు పట్ల క్రికెట్ ప్రియులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023లో భారత బౌలర్లు విజృంభించారు. ఈ క్రమంలో ఇండియా జట్టు పాకిస్తాన్ టీంను 191 పరుగులకే ఆలౌట్ చేసింది.