స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్(deepfake) వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన తర్వాత తాజాగా సారా టెండూల్కర్(sara tendulkar), శుభ్మాన్ గిల్(Shubman Gill) పిక్స్ కూడా మార్ఫింగ్ చేయబడ్డాయి. అంతేకాదు గతంలో వీరిద్దరూ డేటింగ్ చేశారని పుకార్లు వచ్చిన నేపథ్యంలో ఈ పిక్స్ వైరల్ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
నేడు విడుదల చేసిన ఐసీసీ ర్యాకింగ్స్లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. వన్డే, టీ20, టెస్ట్ ఫార్మాట్లలో భారత క్రికెటర్లు ర్యాంకులతో మెరిశారు. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది.
మాక్స్వెల్ ఇన్నింగ్స్పై టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. నిన్న అప్గానిస్తాన్పై ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ అద్భుతంగా 201 రన్స్ చేశాడు. దీంతో తన ప్రదర్శనతో ప్రముఖ వ్యక్తుల నుంచి అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబల్ హసన్ ప్రపంచకప్కు దూరమయ్యాడు. ఎడమ చూపుడు వేలు విరగడంతో ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో జరిగే బంగ్లా చివరి మ్యాచ్కు షకిబ్ అందుబాటులో ఉండట్లేదు
292 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 91 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయింది. దీంతో విజయం ఆశలు ఆవిరయ్యాయి. అయితే గ్లెన్మాక్స్వెల్ విజృంభణతో ఆసీస్ విజయం సాధించి సెమీ ఫైనల్కు చేరుకుంది.
ఏంజెల్ మాథ్యూస్ టైమ్డ్ ఔట్పై ఒక్కటే చర్చ.. ఈ క్రమంలో తన తప్పు ఏం లేదని మాథ్యూస్ అంటున్నారు. దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేశాడు.
శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 279 పరుగులు చేసి శ్రీలంక ఆలౌట్ అయ్యింది. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో 282 పరుగులు చేసి విజయాన్ని సాధించింది.
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి శ్రీలంక బ్యాటర్ 'టైమ్డ్ ఔట్' నిబంధన ప్రకారం ఔట్ అయ్యాడు. సమయానికి క్రీజులోకి వచ్చి ఆటను ఆడటంతో విఫలం కావడం వల్ల అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో ఇలాంటి ఔట్ మొదటిసారి నమోదు అయ్యింది.
సఫారీలతో విజయం వెనక కచ్చితంగా బౌలర్ల కృషి ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయ పడ్డారు. విరాట్ కోహ్లీ నుంచి మరిన్ని క్లాసిక్ ఇన్నింగ్స్ రావాల్సి ఉందన్నారు.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. వరుసగా ఎనిమిదో మ్యాచ్లోనూ విజయాన్ని పొందింది. దక్షిణాఫ్రికా జట్టును 83 పరుగులకే ఆలౌట్ చేసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్(yuva raj singh), మాజీ కెప్టెన్ MS ధోనీతో తనకున్న సంబంధంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనేక సంవత్సరాలుగా భారత జట్టులో కలిసి ఉన్న క్షణాలను పంచుకున్నప్పటికీ మహీ మాత్రం ఎప్పుడూ సన్నిహిత మిత్రుడు కాదని పేర్కొన్నాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
విరాట్ కోహ్లీ సచిన్ రికార్డును సమం చేశాడు. ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కోహ్లీ తన 49వ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో సచిన్ రికార్డును సమం చేసినట్లైంది.
క్రికెట్ మైదానంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ తో పరుగుల వర్షం కురిపిస్తుంటాడు. అలాగే నిజజీవితంలో కూడా కాసుల వర్షం కురిపించుకుంటాడు. విరాట్ కోహ్లీ 5 నవంబర్ 2023 ఆదివారం నాటికి 35 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
కోహ్లీ బర్త్ డే రోజు అనుష్క వర్మ స్పెషల్ విషెస్ తెలిపింది. అలాగే ఓ భావోద్వేగపు నోట్ను ఇన్స్టా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనుష్క శర్మ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.