జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొనే సమయంలో క్రికెటర్ షమీ ఆత్మహత్య చేసుకునేందుకు 19వ అంతస్థు బాల్కనీలో నిలబడ్డారట. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు ఉమేష్ కుమార్ ఓ కార్యక్రమంలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను చదివేయండి.
గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్కాట్ మరోమారు ఆసుపత్రిలో చేరారు. న్యుమోనియా కారణంగా ఆయన ఆరోగ్యం విషమంగా మారినట్టు జెఫ్రీ కుమార్తె ఎమ్మా తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖులెందరో బాయ్కాట్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.
గత కొంత కాలంగా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను క్రికెటర్ షమీ పెళ్లాడబోతున్నారంటూ పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. వీటిపై ఇప్పుడు షమీ ఎట్టకేలకు స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే?
శ్రీలంకతో త్వరలో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లకు వెళ్లనున్న ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లు ... సంజూ శాంసన్, అభిషేక్ శర్మలను పక్కన పెట్టారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంచరీ వీరులకు ప్రాధాన్యం లేదా అని ప్రశ్నించారు.
శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. గత నెలలో టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రోహిత్ శర్మ, కోహ్లీ ఈ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. దాంతో శ్రీలంకతో జరగబోయే టీ20 మ్యాచ్ సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియామించారు.
గాయం నుంచి కోలుకున్న షమీ.. ప్రస్తుతం ఫిట్నెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నెట్లో బౌలింగ్ చేస్తున్న షమీ.. గతంలో బౌలింగ్ చేసిన విధంగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు.
టీమ్ఇండియా కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ నియమితులైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో గంభీర్ ఐపీఎల్లోని కోల్కతా నైట్రైడర్స్ మోంటార్ బాధ్యతలకు ఎమోషనల్ గుడ్ బై తెలిపారు.
ఇండియా క్రికెట్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తన భార్యతో విడిపోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంత ఆయన భార్య నటాషా తన కొడుకుతో సెర్బియాకు వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.
వెస్టిండీస్ జట్టు క్రికెట్ ప్రపంచానికి ఎంతో మేలు చేసింది. ఎందరో దిగ్గజ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. వారంతా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. అటువంటి వారిలో ఒకడు కార్ల్ హూపర్. బ్యాటింగ్ చేయడంలోనూ, బౌలింగ్ చేయడంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మరో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఇటీవలే హూపర్పై ప్రశంసల వర్షం కురిపించాడు. హూపర్ ఆట ముందు తానెందుకూ పని...
రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఈ విషయాన్ని తెలిపారు. అయితే రోహిత్ వర్మ ఈ ఏడాది 37 ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక కెరీర్కు గుడ్బై చెప్పే సమయం దగ్గరపడిందంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 లీగ్ ముగిసింది. పాకిస్థాన్పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ క్రికెటర్స్ ఇండియన్స్ లెజెండ్స్ విసిరిన బంతికి చతికీల పడ్డారు.
ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్లో అదరహో అనిపించాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. చివరి టెస్టును విజయంతో ముగించాడు. సాటి ప్లేయర్ల నుంచి ఘన వీడ్కోలు అందుకున్నాడు. భావోద్వేగానికి గురయ్యాడు.
భారత క్రికెట్ టీం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్కి వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. అందుకు తగినట్లుగా వేదికలను మార్చాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
టీం ఇండియా అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. టీ20 మ్యాచ్ల్లో అత్యధిక విజయాలను సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో మొత్తం 150 విజయాలు సాధించి, ఈ మైల్ స్టోన్ని చేరుకుంది.