చాలా మంది ధనవంతులు, మోరుమోసిన ప్రముఖులు, సెలబ్రెటీలు జనాల్లో కనిపించినప్పుడు చుట్టూ బాడీగార్డులు ఉంటారు. అది వారి రక్షణ కోసం అని తెలుసు. అలాంటి అంగరక్షకుడిగా ఉన్న మెస్సీ బాడీగార్డ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అతని వృత్తి పట్ల ఉన్న నిబద్ధతతకు అందరూ అవాక్కు అవుతున్నారు.
దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ విజేతగా భారత జట్టు నిలిచింది. అయితే టీమ్ఇండియాకి బీసీసీఐ 125 కోట్లు నజరానా కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నజరానాను ఎవరెవరూ? ఎంత? పంచుకున్నారో తెలుసుకుందాం.
టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో సభ్యుడైన క్రికెటర్ కులదీప్ యాదవ్ తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఎవరిని వివాహం చేసుకోబోతున్నారన్న విషయంపైనా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?
టీ20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత సీనియర్స్ ప్లేయర్స్ అంతా ఈ పొట్టి ఫార్మెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న బుమ్రా తన రిటైర్మెంట్పై స్పందించారు. ఆయన నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా నేడు స్వదేశానికి చేరుకొని ప్రధాని మోడీని కలిసింది. ఈ సందర్భంగా బీసీసీఐ ప్రధానికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ బహుమతి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
టీ20 వరల్డ్ కప్లో జగజ్జేతలుగా నిలిచిన భారత టీం ఇవాళ ముంబయిలో విజయోత్సవ ర్యాలీ చేయనుంది. ఇందుకు ఉపయోగించే బస్సు డిజైన్ ఇప్పుడు నెట్లో వైరల్గా మారింది. మరి దానిపై మనమూ ఓ లుక్కేద్దాం రండి.
దశాబ్దాల తర్వాత టీ20 ప్ర్రపంచకప్ సాధించి ఈరోజు భారత్కు చేరుకుంది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో టీమ్ఇండియా ఢిల్లీ చేరుకుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు స్వదేశంలో అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
టీ20 వరల్డ్ కప్ విజయోత్సవ వేడుకను జులై 4న ముంబై వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆ వేడుకల్లో భాగస్వామ్యం కావాల్సిందిగా క్రికెట్ అభిమానులను ఆహ్వానించింది.
గత నెల దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్కి వెళ్లి టీమ్ఇండియా బెరిల్ హరికేన్ ముప్పు వల్ల ద్వీప దేశం బార్బడోస్లో ఇన్నిరోజులు చిక్కుకుపోయింది. చివరికి ఈరోజు ప్రారంభమైంది.
ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న కల రోహిత్ సారథ్యంలో నెరవేరింది. మొత్తానికి 17 ఏళ్ల తరువాత మళ్లీ టీ20 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో గ్రౌండ్లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆ పిచ్పై ఉన్న మట్టిని తిన్నాడు. తాజాగా అలా ఎందుకు చేశారో వెల్లడించారు.