• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

Gautam Gambhir: ఇక టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా గంభీర్

మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమ్‌‌ఇండియా ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో అతన్ని బీసీసీఐ ఎంపిక చేసింది.

July 10, 2024 / 10:29 AM IST

Lionel Messi: ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ బాడీగార్డ్ డెడికేషన్‌ చూస్తే మతిపోద్ది.. వీడియో వైరల్

చాలా మంది ధనవంతులు, మోరుమోసిన ప్రముఖులు, సెలబ్రెటీలు జనాల్లో కనిపించినప్పుడు చుట్టూ బాడీగార్డులు ఉంటారు. అది వారి రక్షణ కోసం అని తెలుసు. అలాంటి అంగరక్షకుడిగా ఉన్న మెస్సీ బాడీగార్డ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అతని వృత్తి పట్ల ఉన్న నిబద్ధతతకు అందరూ అవాక్కు అవుతున్నారు.

July 9, 2024 / 12:52 PM IST

BCCI: రూ.125 కోట్లను ఆటగాళ్లు ఎలా పంచుకున్నారంటే?

దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ విజేతగా భారత జట్టు నిలిచింది. అయితే టీమ్‌ఇండియాకి బీసీసీఐ 125 కోట్లు నజరానా కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నజరానాను ఎవరెవరూ? ఎంత? పంచుకున్నారో తెలుసుకుందాం.

July 8, 2024 / 12:47 PM IST

Marriage : బాలీవుడ్‌ నటితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కుల్‌దీప్‌ యాదవ్‌

టీ20 వరల్డ్‌ కప్ విన్నింగ్‌ టీంలో సభ్యుడైన క్రికెటర్‌ కులదీప్‌ యాదవ్‌ తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఎవరిని వివాహం చేసుకోబోతున్నారన్న విషయంపైనా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

July 8, 2024 / 10:55 AM IST

Vinesh Phogat : గ్రాండ్ ప్రీ 50 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్‌

పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన స్టార్ ఇండియన్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఒలింపిక్ క్రీడలకు ముందు అద్భుత ప్రదర్శన చేశారు.

July 7, 2024 / 11:24 AM IST

Jasprit Bumrah: రిటైర్‌మెంట్‌పై బుమ్రా ఏమన్నాడంటే?

టీ20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత సీనియర్స్ ప్లేయర్స్ అంతా ఈ పొట్టి ఫార్మెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న బుమ్రా తన రిటైర్మెంట్‌పై స్పందించారు. ఆయన నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు.

July 5, 2024 / 01:08 PM IST

BCCI: ప్రధాని మోడీకి బీసీసీఐ స్పెష‌ల్ గిఫ్ట్‌

టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా నేడు స్వదేశానికి చేరుకొని ప్రధాని మోడీని కలిసింది. ఈ సందర్భంగా బీసీసీఐ ప్రధానికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ బహుమతి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

July 4, 2024 / 06:37 PM IST

New Delhi : టీ20 విన్నింగ్‌ టీంతో ప్రధాని మోదీ సమావేశం

టీ20 ప్రపంచ కప్‌ని గెలుచుకుని భారత్‌ చేరుకున్న క్రికెట్‌ టీంతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.

July 4, 2024 / 02:34 PM IST

Road Show: టీం ఇండియా రోడ్డు షో బస్సు డిజైన్‌ అదరహో.. వీడియో వైరల్‌

టీ20 వరల్డ్‌ కప్‌లో జగజ్జేతలుగా నిలిచిన భారత టీం ఇవాళ ముంబయిలో విజయోత్సవ ర్యాలీ చేయనుంది. ఇందుకు ఉపయోగించే బస్సు డిజైన్‌ ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది. మరి దానిపై మనమూ ఓ లుక్కేద్దాం రండి.

July 4, 2024 / 11:43 AM IST

T20 World Cup: కప్‌తో స్వదేశానికి చేరుకున్న టీమ్‌ఇండియా

దశాబ్దాల తర్వాత టీ20 ప్ర్రపంచకప్ సాధించి ఈరోజు భారత్‌కు చేరుకుంది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో టీమ్‌ఇండియా ఢిల్లీ చేరుకుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 ట్రోఫీ సాధించిన టీమ్‌ఇండియాకు స్వదేశంలో అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

July 4, 2024 / 01:08 PM IST

T20 World Cup Celebration: జూలై 4న ముంబై వేదికగా టీ20 వరల్డ్ కప్ విజయోత్సవ వేడుక

టీ20 వరల్డ్ కప్ విజయోత్సవ వేడుకను జులై 4న ముంబై వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆ వేడుకల్లో భాగస్వామ్యం కావాల్సిందిగా క్రికెట్ అభిమానులను ఆహ్వానించింది.

July 3, 2024 / 06:11 PM IST

Team India: ప్రత్యేక ఫ్లైట్‌లో టీమ్‌ఇండియా భారత్‌కు పయనం

గత నెల దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌కి వెళ్లి టీమ్‌ఇండియా బెరిల్ హరికేన్ ముప్పు వల్ల ద్వీప దేశం బార్బడోస్‌లో ఇన్నిరోజులు చిక్కుకుపోయింది. చివరికి ఈరోజు ప్రారంభమైంది.

July 3, 2024 / 05:24 PM IST

T20 series: జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్.. జట్టులో మార్పులు

జింబాబ్వే వేదికగా జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత్ ఆటగాల్లు బయలుదేరారు. అయితే తొలి రెండు మ్యాచ్‌లలో ఆటగాళ్లు మారనున్నారు.

July 2, 2024 / 05:34 PM IST

Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్.. పిచ్‌పై మట్టి తిన్న రోహిత్ శర్మ.. ఎందుకో తెలుసా?

ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న కల రోహిత్ సారథ్యంలో నెరవేరింది. మొత్తానికి 17 ఏళ్ల తరువాత మళ్లీ టీ20 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో గ్రౌండ్‌లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆ పిచ్‌పై ఉన్న మట్టిని తిన్నాడు. తాజాగా అలా ఎందుకు చేశారో వెల్లడించారు.

July 2, 2024 / 12:49 PM IST

Euro 2024: హోరాహోరీ పోటీలో.. క్వార్టర్స్‌ చేరిన ఫ్రాన్స్

యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఫ్రాన్స్ క్వార్టర్స్ చేరింది. నిన్న అర్థరాత్రి ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1-0తో బెల్జియంపై గెలిచింది.

July 2, 2024 / 11:19 AM IST