KMM: ముదిగొండ మండలం బాణాపురం హై స్కూల్ నందు మండల స్థాయి క్రీడా పోటీలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం నిర్వహించిన వాలీబాల్, ఖో ఖో, కబడ్డీ పోటీల్లో విజయం సాధించిన జట్లకు మండల విద్యాశాఖ అధికారులు బహుమతులను ప్రధానం చేశారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలని అధికారులు పేర్కొన్నారు.
2007 టీ20 వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ 6 సిక్సుల ఊచకోత గురించి ప్రత్యేకంగా చెప్పక్కలేదు. అయితే ఆ రోజు యువీ 7 సిక్సులు కొట్టాల్సింది. కానీ అంపైర్ కారణంగా ఆ ఏడో సిక్స్ మిస్సైంది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ తెలిపాడు. ‘ఆ ఓవర్ రీప్లే నేను ఇంతవరకూ చూడలేదు. కానీ, ఒక్క విషయం చెప్పాలి. అంపైర్ చూడకపోవటం వల్ల ఆ ఓవర్లో నోబాల్ వేసినా తప్పించుకోగలిగా. లేదంటే యూవీ 7 […]
దులీప్ ట్రోఫీ రెండో రౌండ్లో భాగంగా అనంతపురం వేదికగా జరుగుతున్న మ్యాచ్ల మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇండియా Bతో జరుగుతున్న మ్యాచులో ఇండియా D రెండో ఇన్నింగ్స్లో 244 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. దీంతో 311 పరుగులు ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇండియా Cతో జరుగుతున్న మ్యాచులో ఇండియా A రెండో ఇన్నింగ్స్లో 270 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టుకు 333...
చెన్నై వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 158/4 పరుగులు చేసింది. కెప్టెన్ శాంటో(51), షకీబ్(5) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ 3, బుమ్రా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచులో బంగ్లా విజయం సాధించాలంటే మరో 357 పరుగులు చేయాలి. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్లో 376, రెండో ఇన్నింగ్స్లో 278 పరుగులకు డిక్లేర్డ్ చేయగా.. బంగ్లా 149 ...
చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో శుభ్ మన్ గిల్.. సిక్సర్లలో కోహ్లీ రికార్డును సమం చేశాడు. టెస్టు ఫార్మాట్లో గిల్, కోహ్లి 26 సిక్సర్లు బాదారు. అయితే గిల్ 26 టెస్టుల్లో, కోహ్లీ 114 టెస్టుల్లో ఈ మార్కును అందుకున్నారు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ 90 సిక్సర్లతో టాప్లో ఉన్నాడు. తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ (84), ధోని(78), సచిన్ టెండూల్కర్(69) ఉన్నారు. గిల్, కోహ్లీ వరుసగ...
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఆటగాడు రిషబ్ పంత్ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో తన టెస్టు కెరీర్లో 6 సెంచరీలు నమోదుచేశాడు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ ధోనీ రికార్డును సమం చేశాడు. ధోనీ 144 ఇన్నింగ్సుల్లో 6 సెంచరీలు చేయగా.. పంత్ కేవలం 58 ఇన్నింగ్సుల్లోనే ఈ రికార్డు నెలకొల్పాడు. అలాగే టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలోనూ గంగూలీ(57) రిక...
జయ్ షా ఐసీసీ ఛైర్మన్గా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. డిసెంబర్ నుండి ఆయన ఈ బాధ్యతను స్వీకరించనున్నారు. ప్రస్తుతం, ఐసీసీ ఛైర్మన్గా గ్రెగ్ బార్క్లే సేవలందిస్తున్నారు. జయ్ షా వచ్చే డిసెంబర్ నుంచి ఈ పదవిలో రెండేళ్ల పాటు పనిచేయనున్నారు. ఐసీసీ ఛైర్మన్గా జయ్ షా నియామకంతో, అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ కు కొత్త దశ ప్రారంభమవుతుంది. ఆయన క్రికెట్ పరిరక్షణ, అభివృద్ధి, మరియు గ్లోబల్ వేదికపై క్రికెట్ ప్రాచుర్య...
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తన సోషల్ మీడియా ఖాతాలలోని ప్రొఫైల్ పిక్చర్ను నల్ల రంగులో మార్చారు. RG కార్ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థిని పై జరిగిన లైంగికదాడి మరియు హత్యకు సాలిడరిటీ చూపించేందుకు ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సమయంలో, ఎన్నో సామాజిక మీడియా వినియోగదారులు కూడా అదే విధంగా నల్ల రంగులో ప్రొఫైల్ పిక్చర్స...
40 సంవత్సరాల తర్వాత, పాకిస్తాన్ ఒలింపిక్ గేమ్స్ లో స్వర్ణపతకం సాధించింది. లాండన్ 1984 లో సాధించిన స్వర్ణ పతకాన్ని గుర్తు చేస్తూ, ఇటీవంటి విజయం పాకిస్తాన్ క్రీడా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. పాక్ సాధించిన ఘనతకు ఆ దేశ అభిమానులు ఆనందోత్సాహంతో ఉన్నారు. పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీమ్ భారత్ కు చెందిన నీరజ్ చోప్రా విసిరిన 89. మీటర్ల జావెలిన్ ను అధిగమించాడు. 92. మీటర్లు విసిరి వరల్డ్ రికార...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో కీలక ప్రకటన చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరలో ఒక కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణం ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా రాష్ట్రానికి క్రికెట్ మైదానంలో కొత్త దశ అందించాలనే లక్ష్యం ప్రదర్శించారు. శంషాబాద్లో కొత్త స్టేడియం ఏర్పాటుతో క్రీడా అభివృద్ధి, యువతకు మరింత అవకాశాలు కల్పించడమే కాకుండా, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా సహాయ...
పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత్ బోణి కొట్టింది. మను బాకర్ అరుదైన రికార్డు సృష్టించింది. స్వల్ప మార్జిన్ తో రజతం కోల్పోయిన, కాంస్య పతాకాన్ని గెలిచి దేశం గర్వించేలా చేసింది మను. ఇప్పటివరకు ఒలింపిక్స్ లో మహిళా షూటర్ ఎవరూ పతాకాన్నిగెలవలేదు, మను బాకర్ ఆ ఘనతను సాధించి చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ లో మను పేలవ ప్రదర్శన వల్ల ఎనో అవమానాలు ఎదుర్కొంది, ఇప్పుడు పోయిన చోటే వెతుక్కుంది మను....
నాలుగేళ్లకోసారి జరిగే సమ్మర్ ఒలింపిక్స్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఒలింపిక్స్ లో ఒక్కసారి ఆడితే చాలు, పతాకం గెలిస్తే జీవితం సార్ధకం అయినట్టే అని ప్రతీ క్రీడాకారుడు, అథ్లెట్ భావిస్తారు. ఒలింపిక్స్ అంటే అథ్లెట్లు అంత ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈసారి ఈ మెగా ఈవెంట్ పారిస్ ఆతిథ్యమిచ్చింది. నేటి (జూలై 26) నుంచి ప్రారంభం అయ్యి 16 రోజులు పాటు (ఆగష్టు 11 వరకు) జరిగే ఈ మహా సంరంభంల...
పారిస్ ఒలింపిక్ గేమ్స్ ఓ వైపు అట్టహాసంగా మొదలవుతున్నాయి. మరో వైపు అక్కడ ఎలుకలు విపరీతంగా ఉండటంతో వాటిని కంట్రోల్ చేయడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
భారత పేస్ దిగ్గజం మహ్మద్ షమీ తన కెరీర్లోనూ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు.
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత భవిష్యత్తును ఎలా ప్లాన్ చేస్తున్నాడు? ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ద్రావిడ్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.