టీ 20 ప్రపంచ కప్లో భాగంగా గత రాత్రి భారత్ - పాక్ల మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ పరాజయం పాలైంది. చిరకాల ప్రత్యర్థిపై ఓడిపోవడాన్ని తట్టుకోలేక పాక్ క్రికెటర్ ఒకరు మైదానంలో కన్నీరు పెట్టుకున్నాడు. ఎవరంటే..?
ప్రముఖ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ నాయర్ అనేక విషయాలపై తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా వెల్లడించాడు. టోర్నమెంట్లు జరిగే సందర్భంగా క్రికెటర్లు.. సెక్స్లో పాల్గొనడం సర్వసాధారణ విషయమని నాయర్ వెల్లడించాడు.
టీ20 వరల్డ్ కప్ సందర్భంగా భారత్ శుభారంభం చేసింది. అయితే పిచ్ కారణంగా బంతి బౌన్స్ అయింది. దీంతో ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ ఇంజూరీతో ఆట మధ్యనుంచే డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాడు. ఇప్పుడు గాయంపై ఆయనే స్వయంగా స్పందించారు.
ఐపీఎల్ టోర్నీ ముగిసిన తర్వాత క్రికెట్ ప్లేయర్లు అందరూ వివిధ రకాలుగా రిలాక్స్ అవుతున్నారు. దాదాపు రెండు నెలల పాటు మండే ఎండల్లో ఆడుతూ క్రికెట్ అభిమానులను అలరించిన ఆటగాళ్లు తమకు తోచిన రీతిలో ఎంజాయ్ చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ మాత్రం యూ ట్యూబ్లో కొన్ని హాట్ హాట్ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు బహిర్గతం అయింది. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఐపీఎల్ సీజన్ 17లో ఎస్ఆర్హెచ్ అనుహ్యంగా రీతిలో ప్రదర్శించి ఫైనల్కు చేరుకున్నారు కానీ కప్ కొట్టలేక పోయారు. టీమ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ ఓటమిని తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంది. ఆ వీడియో దేశాన్ని కదిలించింది. దీనిపై బిగ్ బి అమితాబ్ స్పందించారు. ప్రస్తుతం ఆయన పోస్టు వైరల్ అవుతుంది.
ఐపీఎల్ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు భారీ మొత్తం అందనుంది. అదే విధంగా రన్నరప్గా నిలిచిన జట్టుకు కూడా కోట్లాది రూపాయలు ముట్టనున్నాయి. టోర్నీ ప్రారంభమైన 2008 నుంచి ఇప్పటి వరకు విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ పెరుగుతూ వస్తోంది.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి తెలుగు పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. ఇద్దరు కలిసి ఓ యాడ్ షూట్లో యాక్ట్ చేయడంతో ఎన్టీఆర్ మనస్తత్వం ఎంటో తెలిసిందని, అప్పటి నుంచి ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి ఫిదా అయినట్లు విరాట్ తెలిపారు.
ఐపీఎల్ టోర్నీ విజేతలు ఎవరనే విషయం మరికొన్ని గంటల్లో తేలనుంది. గత ఈ మ్యాచ్లో ఎవరైతే ఒత్తిడిని జయించి ఆడగలరో వారే విజేతలుగా మారే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం ఖచ్చితంగా అంచనా వేస్తున్నారు. ఇరు జట్లలోని బలాబలాలను విశ్లేషిస్తూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, ఆసీస్ క్రికెట్ దిగ్గజం షేన్ వాట్సన్ ఈ సీజన్ ఐపీఎల్ విజేత ఎవరో...
ఐపీఎల్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో మరికొన్ని గంటల్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోరులో కోల్కతా నైట్ రైడర్స్ , సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు బలాబలాల్లో సమవుజ్జీలుగా ఉన్నాయి. భీకర హిట్టర్లు, అద్భుత బౌలర్లు రెండు జట్లలో ఉన్నారు. తుది పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో కోల్కతా , సన్రైజన్ జట్ల మధ్య బలాబలాలపై ఓ సా...
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకు విడాకులు ఇవ్వబోతున్నాడా? విడాకుల తర్వాత భరణం కింద నటాషాకు తన ఆస్తిలో 70 శాతం వాటా హార్దిక్ ఇవ్వనున్నాడా? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో నిజమెంత? ఇంతకీ వారిద్దరికీ ఎక్కడ చెడింది అనేది ఇక్కడ తెలుసుకుందాం.
అంతర్జాతీయ క్రికెట్లో పసికూనగా ఉన్న యూఎస్ఏ జట్టు బంగ్లాదేశ్కు షాకిచ్చింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ని సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
గత 17 ఏళ్లుగా ఐపీఎల్లో బెస్ట్ ఫినిషిర్గా కొనసాగుతున్న దినేష్ కార్తిక్ ఈ లీగ్కు గుడబై చెప్పేశారు. ఆర్సీబీ తరఫున ఆడుతున్న దినేష్ తన చివరి మ్యాచ్ ఆర్ఆర్తో ఆడారు. ఈ సందర్భంగా దినేష్ భావోద్వేగానికి లోనయ్యారు.