బంగ్లాదేశ్తో జరగనున్న రెండో టెస్టులోనూ ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతోందని BCCI స్పష్టం చేసింది. ఈ మేరకు ‘X’లో పోస్టు చేసింది. మొదటి టెస్టులో బంగ్లాపై భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్టు కాన్పూర్లో ఈనెల 27 నుంచి జరగనుంది. కాన్పూర్ టెస్టు నుంచి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తారని మొదట భావించారు. కానీ...
చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 580 టెస్టులు ఆడిన భారత్.. 180 విజయాలు సాధించింది. అలాగే, 222 మ్యాచ్లు డ్రా అవ్వగా.. 179 మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. ఇలా పరాజయాల కంటే గెలుపులే అధికం కావడం ఇదే ప్రథమం. దీంతో అత్యధిక టెస్టు విజయాలు నమోదు చేసిన నాలుగో టీమ్గా భారత్ నిలి...
ఐపీఎల్ 2025 సీజన్కు ముందు బీసీసీఐ మెగా వేలం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిటెన్షన్ పాలసీ రూపొందించడంపై BCCI దృష్టి సారించింది. ఈ మేరకు ఫ్రాంచైజీలతో సమావేశమై వారి సూచనలు, సలహాలు తీసుకున్నట్లు సమాచారం. BCCI వర్గాల సమాచారం మేరకు ప్రస్తుత జట్టులో ఉన్న ఆరుగురు ఆటగాళ్లను ప్రతీ జట్టు అంటిపెట్టుకోవచ్చు. నలుగురిని నేరుగా రిటైన్ చేసుకుంటే.. మరో ఇద్దరిని వేలంలో ఆర్టీఎమ్ కిం...
దులీప్ ట్రోఫీ మూడో రౌండ్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఇండియా-డి 305 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇండియా-బికి 373 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రికి భుయ్ (119*), శ్రేయస్ అయ్యర్ 50, సంజూ శాంసన్ 45 పరుగులతో రాణించారు. ఇక ఇండియా-బి బౌలర్లలో ముఖేశ్ కుమార్ 4 వికెట్లు పడగొట్టగా.. నవ్దీప్ సైనీ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో ఇండియా-డి 349, ఇండియా-బి 282 పర...
పాకిస్థాన్ను పాకిస్థాన్లో మట్టి కరిపించిన బంగ్లాదేశ్ భారత్లో మాత్రం చేతులెత్తేసింది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్లో దారుణ పరాజయం చవిచూసింది. 515 పరుగుల భారీ టార్గెట్తో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన బంగ్లా 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో 280 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అశ్విన్ 6, ...
చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ 222/9 పరుగులు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయటంతో బంగ్లా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మరోవైపు తొలుత బ్యాటింగ్లో అశ్విన్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.
దులీప్ ట్రోఫీ మూడో రౌండ్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఇండియా-ఏ 286/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఇండియా-సికి 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పరాగ్ 73, శశ్వత్ రావత్ 53 పరుగులతో రాణించారు. ఇండియా-సి బౌలర్లలో గౌరవ్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా.. మానవ సుతార్, అన్షుల్ కంబోజ్ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో ఇండియా-ఏ 297, ఇండియా-సి 234 పరుగులు ...
బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అశ్విన్ను బాహుబలి సినిమాలో ప్రభాస్తో పోలుస్తూ ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివలింగాన్ని ఎత్తే ప్రభాస్ ప్లేస్లో అశ్విన్, తండ్రిగా రోహిత్ శర్మ, తల్లిగా హెడ్ కోచ్ గంభీర్ను పెట్టి వీడియో ఎడిట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కా...
ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ ప్లేయర్ల జాబితాను సిద్ధం చేసింది. రిటెన్షన్ జాబితాలో ప్రథమ ఎంపికగా రిషభ్ పంత్, అలాగే.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ భావిస్తున్నట్లు సమాచారం. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ను రిటైన్ చే...
KMM: ముదిగొండ మండలం బాణాపురం హై స్కూల్ నందు మండల స్థాయి క్రీడా పోటీలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం నిర్వహించిన వాలీబాల్, ఖో ఖో, కబడ్డీ పోటీల్లో విజయం సాధించిన జట్లకు మండల విద్యాశాఖ అధికారులు బహుమతులను ప్రధానం చేశారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలని అధికారులు పేర్కొన్నారు.
2007 టీ20 వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ 6 సిక్సుల ఊచకోత గురించి ప్రత్యేకంగా చెప్పక్కలేదు. అయితే ఆ రోజు యువీ 7 సిక్సులు కొట్టాల్సింది. కానీ అంపైర్ కారణంగా ఆ ఏడో సిక్స్ మిస్సైంది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ తెలిపాడు. ‘ఆ ఓవర్ రీప్లే నేను ఇంతవరకూ చూడలేదు. కానీ, ఒక్క విషయం చెప్పాలి. అంపైర్ చూడకపోవటం వల్ల ఆ ఓవర్లో నోబాల్ వేసినా తప్పించుకోగలిగా. లేదంటే యూవీ 7 […]
దులీప్ ట్రోఫీ రెండో రౌండ్లో భాగంగా అనంతపురం వేదికగా జరుగుతున్న మ్యాచ్ల మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇండియా Bతో జరుగుతున్న మ్యాచులో ఇండియా D రెండో ఇన్నింగ్స్లో 244 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. దీంతో 311 పరుగులు ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇండియా Cతో జరుగుతున్న మ్యాచులో ఇండియా A రెండో ఇన్నింగ్స్లో 270 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టుకు 333...
చెన్నై వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 158/4 పరుగులు చేసింది. కెప్టెన్ శాంటో(51), షకీబ్(5) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ 3, బుమ్రా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచులో బంగ్లా విజయం సాధించాలంటే మరో 357 పరుగులు చేయాలి. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్లో 376, రెండో ఇన్నింగ్స్లో 278 పరుగులకు డిక్లేర్డ్ చేయగా.. బంగ్లా 149 ...
చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో శుభ్ మన్ గిల్.. సిక్సర్లలో కోహ్లీ రికార్డును సమం చేశాడు. టెస్టు ఫార్మాట్లో గిల్, కోహ్లి 26 సిక్సర్లు బాదారు. అయితే గిల్ 26 టెస్టుల్లో, కోహ్లీ 114 టెస్టుల్లో ఈ మార్కును అందుకున్నారు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ 90 సిక్సర్లతో టాప్లో ఉన్నాడు. తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ (84), ధోని(78), సచిన్ టెండూల్కర్(69) ఉన్నారు. గిల్, కోహ్లీ వరుసగ...
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఆటగాడు రిషబ్ పంత్ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో తన టెస్టు కెరీర్లో 6 సెంచరీలు నమోదుచేశాడు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ ధోనీ రికార్డును సమం చేశాడు. ధోనీ 144 ఇన్నింగ్సుల్లో 6 సెంచరీలు చేయగా.. పంత్ కేవలం 58 ఇన్నింగ్సుల్లోనే ఈ రికార్డు నెలకొల్పాడు. అలాగే టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలోనూ గంగూలీ(57) రిక...