టీ20 ప్రపంచ కప్లో ఆడబోయే ఆస్ట్రేలియా టీమ్ను తాజాగా ప్రకటించారు. ముఖ్యంగా అనుభవానికే పెద్దపీట వేశారు. 2021లో వరల్డ్ కప్ గెలిచిన జట్టునుంచే భారీగా సభ్యులను తీసుకొన్నారు.
ఐపీఎల్ ప్రేక్షకుల మనసుదోచుకున్న ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ హైదరాబాద్ షాపింగ్ మాల్లో సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఐపీఎల్ 2024లో 45వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్లు ముఖాముఖి తలపడ్డాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.
ఇండియన్ ఆల్రైండర్ రెండోసారి తండ్రి అయ్యాడు. క్రికెటర్ కృనాల్ పాండ్యా సతీమణీ పంఖురి శర్మ మగబిడ్డకు జన్మినించింది. ఈ విషయం సోషల్ మీడియో చెక్కర్లు కొడుతుంది.
జింబాబ్వేకు చెందిన మాజీ క్రికెటర్ గై విట్టాల్కు భారీ ప్రమాదం తప్పింది. ఆయన చిరుత దాడి చేయగా అప్రమత్తం అయిన పెంపుడు కుక్క అతడి ప్రాణాలు కాపాడింది. ఈ వార్త నెట్టింట్లో వైరల్గా మారింది.
ఐపీఎల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ విషయంలో సినీ నటి తమన్నకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు. తమన్న వలన కోట్ల రూపాయల నష్టం వచ్చిందని వయాకమ్ ఫిర్యాదు చేసింది.
ఇటీవల జరిగిన ఆర్సీబీ, కొలకతా మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఔట్ అయిన తీరు సోషల్ మీడియాలో వివాదస్పదమైంది. అది ఔట్ కాదంటూ కోహ్లీ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అది నో బాలా కాదా అనేది చూద్దాం.
అతి చిన్న వయసులోనే ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలిచిన భారత ఆటగాడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ట్రోఫీ గెలిచిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అతడీ విజయాన్ని ఎలా దక్కించుకున్నాడంటే...?
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు చూడడానికి స్టేడియంకు వెళ్లాలని అందరికి ఉంటుంది కానీ కొంత మందికి మాత్రమే టికెట్లు దొరకుతున్నాయి. అయితే వాటిని ఆన్లైన్లో పెట్టకుండా నేరుగా బ్లాక్లో అమ్ముతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఉప్పల్ స్టేడియం వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చెపట్టారు. ప్రస్తుతం వీరికి మద్దతుగా నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టులో స్టార్ బ్యాట్స్మెన్గా పేరొందిన విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయన మైనపు విగ్రహాన్ని జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి.
ఉత్కంఠపోరులో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆట తీరుపై ఐపీఎల్ బోర్డు అసహనం వ్యక్తం చేసింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై భారీ జరిమానా విధించింది.