బంగ్లాదేశ్పై భారీ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్రస్తుతం టీమిండియా 71.67 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ 39.3 పాయింట్లతో ఆరో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 62.50 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. 3వ స్థానంలో న్యూజిలాండ్(50 పాయింట్లు), 4వ స్థానంలో శ్రీలంక(42.86), 5వ స్థానంలో ఇంగ్లాండ్(42.19) ఉన్నాయి.
VSP: క్రీడాకారులను తగిన విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. వైజాగ్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనేందుకు కె.ఆర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ స్టార్ హోటల్లో నిర్వహించిన క్రికెట్ టీమ్స్ వేలం కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
దులీప్ ట్రోఫీ మూడో రౌండ్లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఇండియా D జట్టు ఘన విజయం సాధించింది. 373 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా B కేవలం 115 పరుగులకే ఆలౌటైంది. దీంతో 257 పరుగుల తేడాతో ఇండియా D గెలుపొందింది. ఇక ఇండియా D బౌలర్లలో అర్ష్దీప్ 6, ఆదిత్య 4 వికెట్లు తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్లో ఇండియా B 282 పరుగులు చేయగా ఇండియా D 349...
తొలి టెస్టులో బంగ్లాదేశ్ను ఓడించడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారని.. స్పిన్ ఆల్రౌండర్లు అశ్విన్, జడేజా అద్భుత ఆటతీరు ప్రదర్శించారని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. సెంచరీలు వీరులు గిల్, పంత్పైనా ప్రశంసలు కురిపించాడు. తాము భారత్లో ఆడినా.. వెలుపల ఆడినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించేందుకు పోరాడతామని.. జట్టును అన్ని విధాలుగా బలోపేతం చేసుకున్నామని చెప్పాడు.
బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్లో స్టార్ స్పిన్నర్ అశ్విన్ పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. అత్యధిక వికెట్ల జాబితాలో అశ్విన్ (522) 8వ స్థానంలో నిలిచాడు. అలాగే, టెస్టుల్లో అత్యధికంగా ఎక్కువ సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్ల జాబితాలో షేన్వార్న్తో కలిసి అశ్విన్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. మురళీ ధరన్ (67) టాప్లో ఉండగా.. అశ్విన్, షేన్ వార్న్ చెరో 37 సార్లు ...
ఐపీఎల్ 2025 సీజన్కు ముందు బీసీసీఐ మెగా వేలం నిర్వహించనుంది. మరికొద్ది రోజుల్లోనే రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ నిబంధనలకు సంబంధించి BCCI తుది నిర్ణయం ప్రకటించనుంది. ఈ క్రమంలో CSK తన రిటెన్షన్ జాబితాను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ధోనీతోపాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, దూబె, మతీశా పతిరణ, జడేజా ఉన్నారు. ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గానైనా తీసుకోవాలనేది CSK...
బంగ్లాదేశ్తో జరగనున్న రెండో టెస్టులోనూ ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతోందని BCCI స్పష్టం చేసింది. ఈ మేరకు ‘X’లో పోస్టు చేసింది. మొదటి టెస్టులో బంగ్లాపై భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్టు కాన్పూర్లో ఈనెల 27 నుంచి జరగనుంది. కాన్పూర్ టెస్టు నుంచి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తారని మొదట భావించారు. కానీ...
చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 580 టెస్టులు ఆడిన భారత్.. 180 విజయాలు సాధించింది. అలాగే, 222 మ్యాచ్లు డ్రా అవ్వగా.. 179 మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. ఇలా పరాజయాల కంటే గెలుపులే అధికం కావడం ఇదే ప్రథమం. దీంతో అత్యధిక టెస్టు విజయాలు నమోదు చేసిన నాలుగో టీమ్గా భారత్ నిలి...
ఐపీఎల్ 2025 సీజన్కు ముందు బీసీసీఐ మెగా వేలం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిటెన్షన్ పాలసీ రూపొందించడంపై BCCI దృష్టి సారించింది. ఈ మేరకు ఫ్రాంచైజీలతో సమావేశమై వారి సూచనలు, సలహాలు తీసుకున్నట్లు సమాచారం. BCCI వర్గాల సమాచారం మేరకు ప్రస్తుత జట్టులో ఉన్న ఆరుగురు ఆటగాళ్లను ప్రతీ జట్టు అంటిపెట్టుకోవచ్చు. నలుగురిని నేరుగా రిటైన్ చేసుకుంటే.. మరో ఇద్దరిని వేలంలో ఆర్టీఎమ్ కిం...
దులీప్ ట్రోఫీ మూడో రౌండ్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఇండియా-డి 305 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇండియా-బికి 373 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రికి భుయ్ (119*), శ్రేయస్ అయ్యర్ 50, సంజూ శాంసన్ 45 పరుగులతో రాణించారు. ఇక ఇండియా-బి బౌలర్లలో ముఖేశ్ కుమార్ 4 వికెట్లు పడగొట్టగా.. నవ్దీప్ సైనీ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో ఇండియా-డి 349, ఇండియా-బి 282 పర...
పాకిస్థాన్ను పాకిస్థాన్లో మట్టి కరిపించిన బంగ్లాదేశ్ భారత్లో మాత్రం చేతులెత్తేసింది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్లో దారుణ పరాజయం చవిచూసింది. 515 పరుగుల భారీ టార్గెట్తో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన బంగ్లా 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో 280 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అశ్విన్ 6, ...
చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ 222/9 పరుగులు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయటంతో బంగ్లా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మరోవైపు తొలుత బ్యాటింగ్లో అశ్విన్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.
దులీప్ ట్రోఫీ మూడో రౌండ్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఇండియా-ఏ 286/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఇండియా-సికి 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పరాగ్ 73, శశ్వత్ రావత్ 53 పరుగులతో రాణించారు. ఇండియా-సి బౌలర్లలో గౌరవ్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా.. మానవ సుతార్, అన్షుల్ కంబోజ్ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో ఇండియా-ఏ 297, ఇండియా-సి 234 పరుగులు ...
బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అశ్విన్ను బాహుబలి సినిమాలో ప్రభాస్తో పోలుస్తూ ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివలింగాన్ని ఎత్తే ప్రభాస్ ప్లేస్లో అశ్విన్, తండ్రిగా రోహిత్ శర్మ, తల్లిగా హెడ్ కోచ్ గంభీర్ను పెట్టి వీడియో ఎడిట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కా...
ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ ప్లేయర్ల జాబితాను సిద్ధం చేసింది. రిటెన్షన్ జాబితాలో ప్రథమ ఎంపికగా రిషభ్ పంత్, అలాగే.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ భావిస్తున్నట్లు సమాచారం. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ను రిటైన్ చే...