క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులు విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తాడని అందరూ భావించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. కానీ టెస్టుల్లో మాత్రం సచిన్ 51 టెస్టు శతకాల రికార్డుకు కోహ్లీ(29) చాలా దూరంలోనే ఆగిపోయాడు. ఈ నేపథ్యంలో సచిన్ రికార్డులను కోహ్లీ అధిగమించడం అసాధ్యమని ఆసీస్ మాజీ స్టార్ ప్లేయర్ బ్రా...
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 304 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లీష్ జట్టు 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ హ్యారీ బ్రూక్(110), విల్ జాక్స్(84) అద్భుతంగా ఆడి జట్టును నిలబెట్టారు. 37.4ఓవర్లలో 254 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం పడటంతో DLS ప్రకారం 46 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించినట్లు అంపై...
చిలగడదుంపలు తింటే తెల్ల రక్త కణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తెల్ల రక్తకణాలు మన శరీర రోగనిరోధక వ్యవస్థలో భాగం. ఇవి రోగాలు రాకుండా రక్షిస్తాయి. అందువల్ల చిలగడదుంపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తింటే విటమిన్ ఏ కూడా ఎక్కువగా లభిస్తుంది. దీంతో కంటిచూపు మెరుగుపడుతుంది. అలాగే, ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. రక్తం తయారవుతుంది. అందువల్ల రోజూ ఒక చిలగడదుంపను అయినా సరే ఉ...
BCCI అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఇవాళ జరగనుంది. ICC కొత్త ఛైర్మన్గా BCCI సెక్రటరీ జై షా ఎన్నికైన నేపథ్యంలో కొత్త కార్యదర్శి నియామకం తప్పనిసరి కానుంది. దీంతో బోర్డు కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు BCCI ఈ భేటీ కానుంది. కొత్త కార్యదర్శి నియామకం కోసం నామినేషన్ ప్రక్రియ మినహా ఎనిమిది అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుందని తెలుస్తోంది.
సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఓ మార్పు చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో.. భారత మేనేజ్ మెంట్ అదనపు స్పిన్నర్తో బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆకాశ్ దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాపై సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. భారత క్రికెట్కు బుమ్రా రత్నకిరీటం లాంటోడంటూ కొనియాడారు. ఫిట్నెస్ విషయంలో బుమ్రా మాటలే సత్యమేనని వెల్లడించాడు. మరోవైపు ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ కూడా బుమ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేవుడు అందరిలా కాకుండా బుమ్రాను ప్రత్యేకంగా తయారుచేశాడని తెలిపాడు. ఎంతో అనుభవం ఉన్న అతడి అడుగుజాడల్లో న...
NDL: బనగానపల్లె మండలం పలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ రోజు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు MEO స్వరూప ఓ ప్రకటనలో వెల్లడించారు. క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఆయా గ్రామాల వ్యాయామ ఉపాధ్యాయులు మండల కోఆర్డినేటర్కు తమ వివరాలను సమర్పించాలని ఎంఈవో సూచించారు. క్రీడా పోటీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
పాక్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ జట్టు వైఫల్యానికి PCBలోని కొందరి అహంకారమే కారణమని ధ్వజమెత్తాడు. ‘జట్టు ఎంపిక, కెప్టెన్, కోచ్ విషయంలో ప్రొఫెషనల్గా ఉండటాన్ని BCCI నుంచి PCB నేర్చుకోవాలి. వరల్డ్ క్రికెట్లో ఆధిపత్యం ప్రదర్శించాలన్నా, నం.1 జట్టుగా మారాలన్నా ఈ విషయాలు చాలా ముఖ్యం. కొందరి అహంకారం వల్లే పాక్ క్రికెట్ పరిస్థి...
బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా యువ పేసర్ ఆకాశ్ దీప్ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా స్టార్ పేసర్ బుమ్రా నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని అన్నాడు. “బుమ్రాతో నేను ఎక్కువగా మాట్లాడుతుంటాను. అతడు అసాధారణమైన వ్యక్తి. దేవుడు అందరిలా కాకుండా ప్రత్యేకంగా తయారుచేశాడు. బుమ్రాకు ఎంతో అనుభవం ఉంది. అతడి అడుగుజాడల్లో నడవడ...
ప్రస్తుతం టీమిండియా పేస్ విభాగం అత్యంత బలంగా ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ వ్యాఖ్యానించాడు. అయితే మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టుతో యువ పేసర్ మయాంక్ యాదవ్ను తీసుకెళ్లాలని సూచించాడు. ఆసీస్ గడ్డపై మయాంక్ చెలరేగుతాడని.. ఆసీస్ బ్యాటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాడనే నమ్మకం తనకుందన్నాడు. అలాగే విరాట్ కోహ్లీ ఎక్కువగా పరుగులు చేయకపోవడంపై పెద్దగా ఆందోళన చెం...
ప్రస్తుతం టీమిండియా పేస్ విభాగం అత్యంత బలంగా ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ వ్యాఖ్యానించాడు. అయితే మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టుతో యువ పేసర్ మయాంక్ యాదవ్ను తీసుకెళ్లాలని సూచించాడు. ఆసీస్ గడ్డపై మయాంక్ చెలరేగుతాడని.. ఆసీస్ బ్యాటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాడనే నమ్మకం తనకుందన్నాడు. అలాగే విరాట్ కోహ్లీ ఎక్కువగా పరుగులు చేయకపోవడంపై పెద్దగా ఆందోళన చెం...
ప్రస్తుతం టీమిండియా పేస్ విభాగం అత్యంత బలంగా ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ వ్యాఖ్యానించాడు. అయితే మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టుతో యువ పేసర్ మయాంక్ యాదవ్ను తీసుకెళ్లాలని సూచించాడు. ఆసీస్ గడ్డపై మయాంక్ చెలరేగుతాడని.. ఆసీస్ బ్యాటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాడనే నమ్మకం తనకుందన్నాడు. అలాగే విరాట్ కోహ్లీ ఎక్కువగా పరుగులు చేయకపోవడంపై పెద్దగా ఆందోళన చెం...
భారత బ్యాట్స్మెన్ రిషబ్ పంత్పై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు గిల్క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించాడు. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత రీ ఎంట్రీలో పంత్ ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీ చేయడాన్ని గ్రేటెస్ట్ కంబ్యాక్గా గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. పంత్ బ్యాటింగ్ తనకంటే చాలా దూకుడుగా ఉంటుందని.. అతడు భయం లేకుండా ఆడే విధానం తనకు చాలా నచ్చుతుందని తెలిపాడు.
ప్రో కబడ్డీ సీజన్-11కు సంబంధించిన అధికారిక షెడ్యూల్ను టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. అక్టోబర్ 18న ప్రారంభంకానున్న ఈ టోర్నీలో హైదరాబాద్ వేదికగా ఆరంభ మ్యాచులు జరగనున్నాయి. ఈసారి టోర్నీని 3 నగరాల్లో మాత్రమే నిర్వహించనున్నారు. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 9 వరకు హైదరాబాద్, నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు నోయిడా, డిసెంబర్ 3 నుంచి 24 వరకు పుణే వేదికగా మ్యాచులు జరుగుతాయి. ప్లే ఆఫ్స్ మ్యాచులను లీగ్ ...
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కొత్త చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్ తరుపున అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 359 మ్యాచ్లలో 18,213 పరుగులు సాధించాడు. 165 వన్డేల్లో 6,810 పరుగులు, 101 టెస్ట్ల్లో 8,828 పరుగులు, 93 T20ల్లో 2,575 పరుగులు చేశాడు. కాగా ఈ రికార్డ్ ఇంతకు ముందు రాస్ టే...