న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ టీమిండియాతో జరగబోయే మూడో టెస్ట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘మేం ఇప్పటికే 2-0తో సిరీస్ గెలుచుకున్నాం. మూడో టెస్ట్ కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నాం. భారత్ను సొంతగడ్డపై క్లీన్ స్వీప్ చేయడం చాలా కష్టం. మేము భారత్తో సిరీస్ గెలుస్తాం అని ఎవరూ ఊహించి ఉండరు. చివరి మ్యాచ్ కూడా గెలిస్తే సంతోషంగా ఇంటికెళ్లగలం’ అని తెలిప...
న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ టీమిండియాతో జరగబోయే మూడో టెస్ట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘మేం ఇప్పటికే 2-0తో సిరీస్ గెలుచుకున్నాం. మూడో టెస్ట్ కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నాం. భారత్ను సొంతగడ్డపై క్లీన్ స్వీప్ చేయడం చాలా కష్టం. మేము భారత్తో సిరీస్ గెలుస్తాం అని ఎవరూ ఊహించి ఉండరు. చివరి మ్యాచ్ కూడా గెలిస్తే సంతోషంగా ఇంటికెళ్లగలం’ అని తెలిప...
ఐపీఎల్లో పది ఫ్రాంచైజీలు తమ టీమ్లో ఎవరిని కొనసాగిస్తాయనే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఇప్పటికే ప్రతి జట్టు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ పాలక మండలికి అందజేసాయి. ఈ జాబితాను ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జియో సినిమా ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.
ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ నెల 17న కొందరు ముసుగులు ధరించి ఇంట్లోకి చొరబడి నగలు, ఇతర విలువైన వస్తువులు చోరీ చేశారని బెన్ స్టోక్స్ ప్రకటించాడు. దొంగలను పట్టుకునేందుకు సాయం చేయాలన్న క్రికెటర్.. తనకు ఎంతో సెంటిమెంట్ అయిన వస్తువులు పట్టుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల స్టోక్స్ పాక్ పర్యటనలో ఉన్న సమయంలో చోరీ జరిగినట్లు చెప్పాడు. కాగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగ...
రేపు ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. మూడు టెస్టుల సిరీస్ను 2-0తో కోల్పోయిన భారత్ ఈ మ్యాచ్లోనైన గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. సిరీస్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న కివీస్.. సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని భావిస్తుంది. కాగా భారత్ WTC ఫైనల్ చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకంగా మారిన నేపథ్యంలో ఈ మ్యాచ్లో విజయం సాధించడం అనివార్యంగా ...
మేడ్చల్: విద్యార్థి గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29 జడ్పీహెచ్ఎస్ ఉప్పల్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అండర్ 14 బాలికల విభాగంలో శామీర్ పేట మండలం మజీద్ పూర్లోని జైన్ హెరిటేజ్ కేంబ్రిడ్జ్ పాఠశాలకు చెందిన స్కంధవి మేడ్చల్ జిల్లా జట్టుకు ఎంపిక అయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, పీఈటీలు వెంకటేష్, తెలిపారు.
పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది ICC ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. చాలా ఏళ్ల తర్వాత తమ గడ్డపై ICC ట్రోఫీ జరుగుతుండటంతో PCB ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే, పాకిస్తాన్ లిమిటెడ్ ఓవర్స్ జట్టుకు ఇటీవల కెప్టెన్గా ఎంపికైన మహ్మద్ రిజ్వాన్ ICC ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ రావాలని ఆకాంక్షించాడు. టీమిండియా పాక్ గడ్డపై ఆడాలని తామంతా కోరుకుంటున్నట్లు తెలిపాడు. వారు వచ్చేందుకు BCCI ఓకే చెబితే ఘనస్వాగత...
PKL సీజన్ 10 రన్నరప్ హర్యానా స్టీలర్స్ PKL 11వ సీజన్లో హ్యాట్రిక్ కొట్టింది. ఈ సీజన్ తొలి మ్యాచ్లో నిరాశపర్చిన స్టీలర్స్ తర్వాత మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. HYDలో జరిగిన ప్రోకబడ్డీ లీగ్ మ్యాచ్లో UP యోధాస్పై 30-28తో స్టీలర్స్ గెలుపొందింది. 4 మ్యాచుల్లో హర్యానా స్టీలర్స్కు ఇది మూడో విక్టరీ. UP యోధాస్కు 5 మ్యా...
PKL 11 సీజన్ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్పై తమిళ్ తలైవాస్ 44-25 తేడాతో ఘన విజయం సాధించింది. తమిళ్ తలైవాస్ ఈ సీజన్లో మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. మరోవైపు ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడిన గుజరాత్ జెయింట్స్కు ఇది మూడో పరాజయం. తలైవాస్ స్టార్ రెయిడర్ నరేందర్ 20 సార్లు కూతకెళ్ల...
బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైఖరి బాగోలేదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శించాడు. జడేజాను తక్కువగా అంచనా వేస్తూ రోహిత్ కెప్టెన్సీ చేస్తున్నాడని ఆరోపించాడు. రెండో టెస్టు మొదటి రోజు జడేజాకు రోహిత్ బంతి ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతిసారి అశ్విన్కే ప్రాధాన్యత ఇస్తున్నాడని అన్నాడు. జడేజా కూడా నాణ్యమైన బౌలర్ అని అన్నాడు.
భారత టెస్టు జట్టులో అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్ పటేల్ వంటి స్పిన్నర్లు రాణిస్తుండడంతో చాహల్కి ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. అయితే వచ్చే ఏడాది ఇంగ్లాండ్తో జరగనున్న సిరీస్లో తనకు అవకాశం వస్తుందని.. అక్కడ మంచి ప్రదర్శన ఇస్తానన్నాడు చాహల్. ప్రస్తుతం తన ముందున్న లక్ష్యం అదేనని చెప్పాడు. ఇప్పుడు తాను ఆడుతున్న కౌంటీల్లో ప్రాక్టీస్ చేసుకునేందుకు మంచి...
టీ20 క్రికెట్లో వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది ఇప్పటివరకు టీ20ల్లో పూరన్.. 2059 పరుగులు చేశాడు. మహ్మద్ రిజ్వాన్ (2036) రికార్డును విండీస్ హిట్టర్ బ్రేక్ చేశాడు.
ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ చెత్త రికార్డు నమోదు చేశాడు. వర్షం కారణంగా మ్యాచును 39 ఓవర్లకు కుదించగా.. స్టార్క్ వేసిన ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాటర్ లియామ్ లివింగ్స్టోన్ 28 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో వన్డే మ్యాచులో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు(28) సమర్పించుకున్న ఆసీస్ బౌలర్గా స్టార్క్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు డోహర్టి(26 ...
ఇటీవల హార్దిక్ ఎర్ర బంతితో ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే. దీంతో టెస్టుల్లోకి వచ్చేస్తాడంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘హార్దిక్ పాండ్యాను టెస్టుల్లో చూస్తానని అనుకోవడం లేదు. నాకు తెలిసి అతడు ఆ రోజు రెడ్ బాల్తో ప్రాక్టీస్ చేయడానికి కారణం తెల్ల బంతి దొరికి ఉండకపోవచ్చు. పాండ్య శరీరం నాలుగైదు రోజుల గేమ్&zwnj...
మరో వారం రోజుల్లో బంగ్లాతో ప్రారంభంకానున్న 3 టీ20ల సిరీస్కు భారత జట్టు ఖరారు అయింది. సూర్య కుమార్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. పంత్కు రెస్ట్ ఇవ్వడంతో వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేశ్ శర్మ చోటు దక్కించుకున్నారు. జట్టు: అభిషేక్ శర్మ, జైశ్వాల్, శాంసన్, సూర్యకుమార్, పరాగ్, హార్ధిక్, రింకూ సింగ్, శివమ్ దూబె, బిష్ణోయ్, అర్షదీప్, అవేశ్ ఖాన్, హర్షిత్ రాణా, ...