సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం రణ్బీర్ కపూర్ ఒప్పకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలో కోల్కతాలో ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని నెట్టింట ఈ వార్త హల్ చల్ చేస్తుంది.
KL రాహుల్ ఫామ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో భారత జట్టు నుంచి ఓపెనర్ రాహుల్ ను తప్పించాలా అనే ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్ జీపీటీ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది. అదేంటో ఇక్కడ చుద్దాం.
ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్లు సత్తా చాటారు. కెరీర్ బెస్ట్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఐసీసీ( ICC) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్ తహిలా మెక్గ్రాత్ 802 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత ఓపెనర్ స్మృతి మంధాన (755 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచింది.
టీమిండియా(Team India) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) పట్ల ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో వైరల్(Video Viral) అవుతోంది. ఓ యువతి విరాట్ కోహ్లీని ముద్దుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు.
Team India : టీమిండియా మహిళల జట్టు దూసుకుపోతోంది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ లో భారత్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించగా డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సెమిస్ కి చేరింది.
యువతలో క్రీడా స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా వారిని అంతర్జాతీయ క్రీడాపోటీల్లో సత్తాచాటేలో తీర్చిదిద్ధడమే ధ్యేయంగా.. ప్రధాని మోదీ పిలుపుతో నిజాం కాలేజీ (Nizam College) గ్రౌండ్ లో “ఖేలో తెలంగాణ జీతో తెలంగాణ” స్పోర్ట్స్ ఫెస్టివల్ (Sports Festival)నిర్వహించారు.
మహిళల టీ20 వరల్డ్ కప్ నేడు టీమిండియా(Team India) కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా(Team India) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
దేశ రాజధానిలోని పలు సందర్శనీయ ప్రాంతాల్లో టీమిండియా ఆటగాళ్లు(Team India cricketers) పర్యటించారు. విశిష్ట చరిత్ర కలిగిన ఈ సంగ్రహాలయాన్ని(PM Sangrahalaya) సందర్శించడం ఒక అరుదైన అవకాశమని భారత క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సంగ్రహాలయ(PM Sangrahalaya)కు విచ్చేసిన భారత క్రికెట్ జట్టు(India Cricket Team) ఆటగాళ్లను కేంద్రం సత్కరించింది.
ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ ఔట్ వివాదాస్పదంగా మారింది..
సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ 6 వికెట్లతో సౌరాష్ట్రను ఆదివారం బెంగాల్పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించడానికి మార్గనిర్దేశం చేశాడు. దీంతో నాల్గవ రోజున మూడు సీజన్లలో రెండో టైటిల్ ను బెంగాల్ పై విజయం సాధించి గెలుపొందారు. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్లో రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర గెలుపొందింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy 2023)లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమిండియా(Team India) రెండో టెస్టులోనూ ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ ను టీమిండియా(Team India) మట్టికరిపించింది.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 25,000 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ... సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ రికార్డులను అధిగమించాడు.
టీమిండియా(Team India) స్పిన్నర్లు మరోసారి ఆస్ట్రేలియాపై విరుచుకుపడ్డారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో ఆస్ట్రేలియా, భారత్(Ind Vs Aus) రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 113 పరుగులకే కుప్పకూలింది.
భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా అభిప్రాయం వ్యక్తం చేశారు. అతను ఇండియా ఒక ఆస్తి అని, ఇండియా ప్రైడ్ అంటు చెప్పుకొచ్చారు. తాజాగా ముంబయి ఎయిర్ పోర్టులో ఓ ఫోటోగ్రాఫర్ రిషబ్ గురించి అడుగగా ఇలా స్పందించారు.
రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడుతున్న టీమిండియా(Team India) రెండో రోజు పర్వాలేదనిపించింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్(2nd innigs)లో ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేయగలిగింది.