‘ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్-2023’(T20 world cup)లో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్తాన్(India vs Pakistan) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ సిరీస్లో ఇండియా తన తొలి మ్యాచ్ పాకిస్తాన్తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
టీ20 మహిళా వరల్డ్(T20 World Cup) కప్లో రేపు కీలక మ్యాచ్ జరగనుంది. ఆదివారం కీలక మ్యాచ్ జరగనుంది. టీమిండియా, పాకిస్థాన్ జట్లు రేపు తలపడనున్నాయి. రేపు సాయంత్రం 06.30 గంటలకు పాక్, ఇండియా మ్యాచ్ జరగనుంది.
Jadeja fined for ointment : టీమిండియా క్రికెటర్ జడేజా కి షాక్ తగిలింది. ఆయనకు జరిమానా విధించారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణం చేత ఆయనకు ఈ జరిమానా విధించడం గమనార్హం.
గవాస్కర్ టోర్నమెంటులో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా(IND vs AUS) టెస్ట్ సిరీస్ ఆడుతోంది. తొలి టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా(Team India) స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా జట్టు తొలి టెస్టులోనే కుదేలైంది.
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh pant) తన హెల్త్పై మరో అప్డేట్ ఇచ్చాడు. కర్ర సాయంతో రిషబ్ పంత్ నడుస్తున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. తాను కర్రల సాయంతో నడుస్తున్నానని, త్వరగానే కోలుకుంటున్నానని తెలిపాడు.
నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. మ్యాచ్లో రోహిత్ అద్భుతగా బ్యాటింగ్ చేశాడు. రోహిత్ శర్మ సెంచరీ చేయడంతో మూడు ఫార్మాట్లు అయిన వన్డే, టెస్ట్, టీ20లో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు.
దేశంలో తొలిసారిగా అంతార్జాతీయ ఫార్ములా ఈ రేస్ కు హైదరాబాద్ (Hyderabad) రెడి అయింది. నగరం నడి బొడ్డున ట్యాక్ బండ్ (Tank band) తీరంలో స్ట్రీట్ సర్యూట్ పేరుతో ఏర్పటు చేసిన ట్రాక్ పై రేసింగ్ కార్లు (Car) రయ్ రయ్మంటూ దూసుకుపోనున్నాయి.
వీడియోను చూస్తుంటే ఒక రోజంతా ఆ పనులు చేసినట్లు కనిపిస్తోంది. ధోనీ దగ్గరుండి ఆ భూమిని అంతా చదును చేసినట్లు వీడియో చూస్తే అర్థమవుతున్నది. వీడియో ఆధారంగా ధోనీకి సంబంధించిన వ్యవసాయ భూమి ఎర్ర నేలలు. ఈ నేలలు అత్యంత సారవంతమైనవి. ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలకు ఈ భూములు అత్యంత అనుకూలం. పంట ధోనీ వేస్తాడో లేదా తన సిబ్బందితో వేయిస్తాడో చూడాలి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా, ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ తొలి టెస్టులో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. బౌలింగ్ లో జడేజా(jadeja) రెచ్చిపోయాడు. బ్యాటింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ(rohith sharma) అటాకింగ్తో మొదటి రోజు పూర్తిగా ఇండియానే పైచేయి సాధించింది.
Telugu boy got a chance in Team India. టీమిండియాలో తెలుగు కుర్రాడికి చోటు దక్కించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన కేఎస్ భరత్ కి టీమిండియాలో చోటు దక్కించుకోవడం పట్ల ఆమె తల్లి సంతోషం వ్యక్తం చేశారు.
నాగపూర్లో ఆస్ట్రేలియాతో టీమిండియా(Ind vs Aus) తలపడుతోంది. ఈ టెస్ట్ సిరీస్ మొదటి మ్యాచ్లో భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) సత్తా చాటాడు. అశ్విన్(Ashwin) కూడా 450వ వికెట్ పడగొట్టి రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
టీమిండియా స్పిన్నర్ అశ్విన్(Ashwin) మరో రికార్డు సాధించాడు. టెస్టుల్లో 450 వికెట్లను పడగొట్టాడు. దీంతో అశ్విన్(Ashwin) మరో మైలురాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న భారత్ స్పిన్నర్గా అశ్విన్(Ashwin) రికార్డు నెలకొల్పాడు. అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు.
రిషబ్ పంత్ లేకపోతే టీమిండియా బలం తగ్గిందని, అతను త్వరగా పూర్తిగా కోలుకొని రావాలని, ఆ తర్వాత ఆయనను చెంపదెబ్బ కొడతానని చెప్పాడు క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్(Kapil Dev).
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ… తన కొత్త ఫోన్ పోగొట్టుకున్నాడు. కొత్త ఫోన్.. కనీసం అన్ బాక్సింగ్ కూడా చేయలేదు. ఆలోపే పోయింది. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. అయితే… ఆయన ట్వీట్ కి జొమాటో ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడం విశేషం. ‘కనీసం కొత్త ఫోన్ ను అన్ బాక్స్ కూడా చేయకుండానే పోగొట్టుకోవడం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. మీరు ఎవరైనా ఆ ఫోన్...
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ సంబంధించిన డేట్స్ ను ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ అనౌన్స్ చేశారు. వచ్చే నెల 4 నుండి 26వ తేదీవరకు ముంబైలో జరుగుతుంది. బ్రబ్నోర్ స్టేడియం, డివై పాటిల్ స్టేడియం ఈ లీగ్కు ఆతిథ్యమివ్వనున్నాయి. ఫిబ్రవరి 13న ముంబైలో పాకిస్థాన్తో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ తర్వాత ఒక రోజు వేలం నిర్వహిస్తామని ఛైర్మైన్ తెలిపారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఇండియాలోనే కాద...