టీమిండియా క్రికెటర్ (Cricketer) రాజకీయాల్లోకి రాబోతున్నాడు. క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు (Ambati Tirupati Rayudu) ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ప్రస్తుతం ఆడుతున్న అంబటి రాయుడు.. ఈ సీజన్ ముగించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ (AP) ఎన్నికల రాజకీయాలకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
ఐపీఎల్ (IPL16) వ సీజన్లో భాగంగా చెన్త్నె సూపర్ కింగ్స్(Chentne Super Kings) ,రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన రసవత్తర పోరులో రాజస్థాన్ గెలిచింది. మహేంద్రసింగ్ ధోని(Mahendra Singh Dhoni) చిరస్మరణీయంగా మలుచుకోవాలనుకున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న నేటి మ్యాచ్ తో మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా అతనికి ఇది 200వ మ్యాచ్.
బంతి బంతికీ, ప్రతి ఓవర్ కు.. ఇలా రకరకాలుగా బెట్టింగ్ లు చేస్తున్నారు. పంటర్లు నిర్వాహకులు ముందుగా చెప్పిన బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపాలి. గెలిచినా.. ఓడినా.. తెరపై కనిపించేలా ఏర్పాట్లు చేశారు.
కనీసం మరుగుదొడ్లు సక్రమంగా లేవు. ప్రేక్షకులు కూర్చోవడానికి కుర్చీలు విరిగిపోయి ఉంటాయి. స్టేడియం అంతా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. అయినా కూడా అందులోనే మ్యాచ్ లు జరుగుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) తొలి విజయం నమోదు చేసింది. రెండు వరుస ఓటమిల తర్వత బోణి కోట్టింది. దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మళ్లీ తీవ్ర నిరాశ తప్పలేదు.హొరా హొరీగా సాగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.173 పరుగుల లక్ష్యఛేదనను ముంబయి 4 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ చివరి బంతికి పూర్తి చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ (Cricket) అభిమానులకు ఐపిఎల్ (IPL) వినోదాన్ని అందిస్తోంది. అయితే ఈ ఐపీఎల్ తమిళనాడు అసెంబ్లీ(Assembly)లో మాత్రం రగడకు దారితీసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం విధించాలని పీఎంకే శాసన సభ్యుడు ఎస్పీ వెంకటేశ్వరన్ డిమాండ్ చేశారు.
ప్రముఖ ఇండియన్ స్టార్ క్రెకెటర్ విరాట్ కోహ్లీ(virat Kohli) ఓ సందర్భంలో ఉదయం ఆహారాన్నే రాత్రి కూడా తిన్నట్లు తెలిసింది. కోహ్లీకి వడ్డించిన ఓ 5 స్టార్ హోటల్ చెఫ్ ఈ మేరకు ఆ స్టోరీని పంచుకున్నారు. అసలు ఏం జరిగింది. విరాట్ ఎందుకు అలా చేశారో ఇప్పుడు చుద్దాం.
ఇద్దరు చక్కని భాగస్వామ్యంతో జట్టును విజయతీరాల అంచున నిలిపారు. వీరిద్దరూ వెళ్లిపోయిన సమయంలో స్కోర్ 189/6 ఉంది. 18 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండడంతో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.
ఇటీవల చెన్నై టీమ్ విమానంలో ప్రయాణిస్తుండగా పైలట్ చేసిన విజ్ఞప్తి అందరినీ ఆకట్టుకున్నది. ధోనీ మరింత కాలం కెప్టెన్ గా కొనసాగాలంటూ లౌడ్ స్పీకర్లలో విజ్ఞప్తి చేశాడు.
లక్నో సూపర్ జెయింట్ జట్టు టాస్ గెలిచి, బౌలింగ్ తీసుకుంది. బెంగళూర్ చిన్నస్వామి స్టేడియాలో 15వ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. హోం గ్రౌండ్ కావడంతో బెంగళూర్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.
ఐపీఎల్-16 లో సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఎట్టకేలకు బోణి కొట్టింది. తొలి రెండు మ్యాచ్లో ఓటమిపాలైన సన్ రైజర్స్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తో మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(Rahul Tripathi) (74) పరుగులతో రాణించాడు. అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లనష్టానికి 143 పరుగులు చేసింది.