Balakrishna:నటసింహాం నందమూరి బాలకృష్ణ (Balakrishna) మరో రోల్ పోషించబోతున్నారు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినా ఆయన.. ఇటీవల అన్స్టాపబుల్ అనే టాక్ షో చేశారు. రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు కామెంటేటర్ అవతారం ఎత్తబోతున్నారు. ఐపీఎల్ కామంటేటర్గా వ్యవహరించబోతున్నారు.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్(CCL)2023 చాంపియన్ షిప్ ను తెలుగు వారియర్స్(Telugu Warriors) నాలుగో సారి గెల్చుకుని రికార్డు సృష్టించింది. నిన్న విశాఖలో జరిగిన ఫైనల్ మ్యాచులో భోజ్పురి దబాంగ్స్(Bojpuri Dabanggs)పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మహిళల ప్రపంచ బాక్సింగ్ (World Boxing) ఛాంపియన్షిప్లో ఫైనల్స్ లో భారత బాక్సర్ నీతూ గాంగాస్ (Neetoo Gangas) ఆదరగొట్టింది.ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణం (gold) లభించింది. 48 కిలోల కేటగిరీలో ఇవాళ జరిగిన ఫైనల్ బౌట్ లో నీతూ ఘంఘాస్ మంగోలియా (Mongolia) మహిళా బాక్సర్ లుత్సాయ్ ఖాన్ అల్తాన్ సెట్సెగ్ పై విజయం సాధించింది. 48 కిలోల కేటగిరీలో ఇవాళ జరిగిన ఫైనల్ బౌట్ లో...
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023) ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు.. యూపీ వారియర్జ్(UP Warriorz)పై 72 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ స్కివర్ బ్రంట్(72) పరుగులు చేయగా, పేసర్ ఇస్సీ వాంగ్ నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక ఫైనల్ పోరులో రేపు ఢిల్లీతో ముంబయి జట్టు తలపడనుంది.
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా వన్డే సిరీస్ ఓటమి షాక్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(rohit sharma)కు ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్(sunil gavaskar) హెచ్చరించారు. మ్యాచ్ ఉన్న వేళ రోహిత్ తన బావమరిది పెళ్లికి వెళ్లడంపై గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో కెప్టెన్ ప్రతి మ్యాచులో కూడా ఆడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ఐపీఎల్ 2023(ipl 2023) మరింత రసవత్తరంగా మారనుంది. ఎందుకంటే కీలక మార్పులు చేశారు. టాస్ తర్వాత వారు 11 మందిని ఎంపిక చేసుకోనున్నారు. ఫ్రాంచైజీలు ముందుగా బ్యాటింగ్ చేసినా లేదా ముందుగా బౌలింగ్ చేసినా తమ అత్యుత్తమ 11 మందిని ఎంచుకోవడానికి ఇది అనుమతిస్తుందని IPL అంతర్గత నోట్లో పేర్కొంది.
చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. మూడు వన్డేల సిరీస్ ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. గత నాలుగేళ్లలో స్వదేశంలో టీమిండియా వన్డే సిరీస్ ను కోల్పోవడం ఇదే మొదటిసారి.
పాంటసీ గేమింగ్ ప్లాట్ ఫామ్ (fantasy gaming platform) డ్రీమ్ 11 (Dream11) ఇటీవల 225 మిలియన్ డాలర్ల ఫండ్ రెయిజింగ్ రౌండ్ ను (fundraising round) ప్రకటించింది. ఇది మన కరెన్సీలో రూ.1650 కోట్లు. ఈ ఫండ్ రెయిజింగ్ ప్రకటన తర్వాత డ్రీమ్ 11 సీఈవో (Dream11 CEO) హర్ష్ జైన్ (Dream11 CEO Harsh Jain) వేతనం 3.3 రెట్లు పెరిగింది.
Aussies:మూడో వన్డేలో ఆసీస్ 269 పరుగులు చేసి ఆలౌట్ చేయ్యింది. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను టీమిండియా (india) బౌలర్లు కంగారెత్తించారు. 49 ఓవర్లలో 269 రన్స్ చేసి.. భారత్ (india) ముందు 270 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఉంచింది. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో మార్ష్ 47, కేరీ 38, హెడ్ 33, లబుషేన్ 28, అబాట్ 26, స్టోయినిస్ 25, వార్నర్ 23 రన్స్ చేశారు.
Aussies:చివరి వన్డేలో కంగారులు (australia) ధాటిగా ఆడుతున్నారు. ఇప్పటికే టీమిండియా (india), ఆసీస్ చెరో మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ వన్డేలో (one day) ఎవరూ గెలిచినా సిరీస్ సొంతం అవుతుంది. ఈ రోజు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా (australia) బ్యాటింగ్ తీసుకుంది. చెన్నై (chennai) ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది.
భారత్తో బుధవారం చైన్నైలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు దిగిన ఆసీస్ ఆటగాళ్లు 5 ఓవర్లకు 39 పరుగులు చేశారు.
భారత్ లో ఐపీఎల్ (IPL) తరహాలో అమ్మాయిల క్రికెట్ లీగ్ డబ్ల్యూపీఎల్ (Wpl) ను ఈ ఏడాది ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 4న ప్రారంభమైన ఈ టోర్నీ చివరి దశకు చేరుకుంది. కాగా, డబ్ల్యూపీఎల్ టోర్నీ ఆరంభం నుంచి పేలవ ఆటతీరుతో విమర్శలపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు చివరి లీగ్ మ్యాచ్ లోనూ దారుణంగా ఆడింది. ముంబయి ఇండియన్స్(Mumbai Indians) తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓడింది.
గుజరాత్ జెయింట్స్పై UP వారియర్జ్ జట్టు గెలవడంతో RCB జట్టు.. WPL 2023లో ప్లేఆఫ్ ఆశలు(playoffs) గల్లంతయ్యాయి. ఈ క్రమంలో టాప్ 3లో ముంబయి, ఢిల్లీ క్యాపిటల్స్, UP వారియర్జ్ జట్లు చేరాయి. ఈ నేపథ్యంలో మార్చి 24న ఎలిమినేటర్ కోసం పోటీ జరగనుండగా, మార్చి 26న ఫైనల్ పోరు జరగనుంది.
MS Dhoni : క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఒక్కో టీమ్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని కేవలం ధోనీ కోసం చూసేవారు చాలా మంది ఉన్నారు. అయితే... మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ కెరీర్ విషయంలో తాజాగా మరో అప్ డేట్ వచ్చింది.
ఆస్ట్రేలియా(Australia)తో నేడు జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా(Team India) ఘోర పరాజయాన్ని పొందింది. మొదటి వన్డే మ్యాచ్ ఘన విజయం సాధించిన భారత్ రెండో వన్డేలో చతికిలపడింది. మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 26 ఓవర్లలోనే 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది.