ప్రపంచంలోనే అతి పెద్దదైన అహ్మదాబాద్ స్టేడియం (Narendra Modi Stadium) విశేషాలను రవిశాస్త్రి (Ravi Shastri) వివరించారు. ఈ టెస్ట్ మ్యాచ్ కు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో స్టేడియం కళకళలాడింది.
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) పేరు తెలియని క్రికెట్ అభిమానులెవ్వరూ ఉండరు. టీమిండియా(Team India)కు కెప్టెన్గా గంగూలీ బాధ్యతలు స్వీకరించి అద్భుతమైన ఆటతీరును కనబరిచారు. ఇండియా గెలుపులో భాగం అయ్యారు. టీమిండియా కెప్టెన్ గా అనేక విజయాలను అందుకున్నారు. సౌరవ్ గంగూలీ(Sourav Ganguly)ని ''దాదా'' అని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. మైదానం బయట ఫ్యాన్స్కు ఎంతో దగ్గరగా ఉండే గంగూలీ(Sourav Gan...
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ విషాదం నుంచి సంతోషంలోకి మారాడు. గత నెలలో తండ్రి మృతి చెందగా.. తాజాగా అతడి భార్య పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో తండ్రిని కోల్పోయిన బాధ నుంచి పాప రాకతో ఆ కుటుంబం ఆనందంలో మునిగింది. ఉమేశ్ భార్య తన్య మార్చి 8వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే పాపకు జన్మనివడం విశేషం. ఈ విషయాన్ని ఉమేశ్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు.
భారత జట్టు మ్యాచ్ కు సిద్ధమవుతూనే, మరోవైపు హోలీ సంబరాలు జరుపుకున్నది. విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), సూర్య కుమార్ యాదవ్ (surya kumar yadav), శుబ్ మన్ గిల్ (Shubman Gill) తదితరులు బస్సులోనే రంగులు జల్లుకొని, సందడి చేశారు.
ఏపీలోని విశాఖలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 19న రెండో వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్ జరగనుంది. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏసీఏ(ACA) అధికారులు తెలిపారు. మరోవైపు ఆన్ లైన్లో మార్చి 10 నుంచి, ఆఫ్ లైన్ విధానంలో మార్చి 13 నుంచి పలు కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టిక్కెట్లు(tickets) అందుబాటులో ఉంటాయన్నారు.
భారత క్రికెట్ జట్టు (Team India) ఆటగాడు, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన రికార్డును సాధించాడు. సామాజిక మాధ్యమాల్లో (Social Media) ఈ స్టార్ క్రికెటర్ (Star Cricketer) ఎంతో చురుగ్గా ఉంటాడు. సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఇన్ స్టాగ్రామ్ (Instagram)లో 25 మిలియన్ల ఫాలోవర్లను సాధించిన అతిపిన్న వయస్కుడైన క్రికెటర్ గా నిలిచాడు.
స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా టెన్నిస్ కోర్టు వీడింది. ఆమె తన సుదీర్ఘ కెరీర్ కు ముగింపు పలకడంతో హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. అనంతరం నిర్వహించిన రెడ్ కార్పెట్ ఫంక్షన్ లో సినీ పరిశ్రమతో పాటు రాజకీయ, వ్యాపార ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, మహేశ్ బాబు, నమత్ర శిరోద్కర్ దంపతులు, దుల్కర్ సల్మాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్, మాజీ క్రికెటర్ యు...
టీమిండియా(Team India) ప్లేయర్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. గత టీ20(T20) సమయంలో దీపక్ చాహర్(Deepak Chahar) గాయం కారణంగా ఐపిఎల్(IPL)కు దూరం అయ్యాడు. ఆసియా కప్(Asia cup) సమయంలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) కూడా గాయాలపాలవ్వడంతో ఆసియా కప్ కు దూరం కావాల్సి వచ్చింది. ఇకపోతే ఇప్పుడు బుమ్రా(Bumrah) కూడా గాయం కారణంగా జట్టుకు దూరం కానున్నాడు. టీమిండియా పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు ...
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం (LB Stadium) వేదికగా సానియా మీర్జా ఫేర్ వెల్ రెండు మ్యాచ్లను ఆడింది. తాను ఓనమాలు నేర్చుకున్న హైదరాబాద్ (Hyderabad) గడ్డపై చివరిసారి రాకెట్ పట్టి బరిలోకి దిగింది. ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్లో సానియా..తన డబుల్స్ సహచరులు బెతానీ మాటెక్ సాండ్స్, రోహన్ బోపన్న, (Rohan Bopanna) ఇవాన్ డోడింగ్ తో మిక్స్డ్ డబుల్స్ లో ఎగ్జిబిషన్ మ్యాచ్ లు ఆడి వీడ్కోలు పలి...
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) మ్యాచ్ అదిరింది. పరుగుల వరద పారింది. దీంతో పాటే వికెట్ల మోత కూడా మోగింది. అయితే ఇదంతా చేసింది ముంబయి ఇండియన్సే (Mumbai indians) మెన్స్ ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన టీమ్ గా ఉన్న ముంబయి. మహిళల లీగ్ ఆరంభ మ్యాచ్ లోనూ తన అధిపత్యాన్ని చూపించింది. శనివారం జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్సేన (Harmanpreet).. బెత్ మూనీ కెప్టెన్సీలోని గుజరాత్ జెయింట్స్ను (Gujarat Giants) చిత్తు...
మహిళల ప్రీమియర్ లీగ్ (Wpl) పోటీలు ముంబయిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డీవై పాటిల్(Dy patel)స్టేడియంలోజరిగిన ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ తారలు కియారా అద్వానీ,(Kiara Advani) కృతి సనన్ (Kriti Sanon) తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. బిజిలీ, పరమ సుందరి వంటి హిట్ సాంగ్స్ కు డ్యాన్స్ చేసి క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించారు.
Akhil : అప్ కమింగ్ పాన్ ఇండియన్ మూవీస్లో అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో అఖిల్ మాసివ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' మోస్తారు రిజల్ట్తోనే సరిపెట్టుకుంది. అందుకే ఏజెంట్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు అఖిల్.
పురుషుల ప్రపంచ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2023(Kabaddi junior World Cup 2023)లో భారత ఆటగాళ్లు(Indian players) ఫైనల్ చేరారు. సెమీఫైనల్లో పాకిస్థాన్ జట్టును చిత్తు(Pakistan team)గా ఓడించి ఫైనల్ చేరుకున్నారు. ఈ క్రమంలో 2వ ఎడిషన్ ఫైనల్లో ఈరోజు ఇరాన్తో భారత్ జట్టు పోటీపడనుంది.