ముంబైలోని (Mumbai) వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా(Team India) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో (Border - in the Gavaskar Trophy) 2-1 విజయం సాధించిన తర్వాత వన్డే పోరు జరుగుతోంది. ఆస్ట్రేలియాతో (Australia) జరిగే 3-మ్యాచ్ల వన్డేసిరీస్లోనూ విజయం సాధించాలని కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Captain Hardik Pandya)సేన భావిస్తోంది. రోహిత్ శ...
టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గురించి, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా రోహిత్ శర్మ గురించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్ కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గైర్హాజరయ్యారు. దీంతో రోహిత్ స్థానంలోకి హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ...
తెలంగాణ (Telangana) మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో(World Championships) శుభారంభం చేసింది. 50 కేజీల విభాగంలో అజర్బైజాన్కు (Azerbaijan) చెందని ఇస్మయిలోవా అనఖానిమ్ను చిత్తు చేసి రౌండ్ ఆఫ్ 32లోకి ప్రవేశించింది. ఢిల్లీలో గురువారం మొదలైన ఈ టోర్నీలో నిఖత్ అంచనాలను అందుకుంది. మ్యాచ్ మొదలవగానే తన పంచుల వర్షం కురిపించిన నిఖత్ ఎక్కడా ప్రత్యర్థి...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ఎడిషన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) తమ జెర్సీని(New Jersey) మార్చి 16న రిలీజ్ చేసింది. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ప్రకటించింది. ఆ వీడియోలో మయాంక్ అగర్వాల్, పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు జెర్సీ ధరించి ఉండటం చూడవచ్చు.
టీమ్ ఇండియా (Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన కెరీర్ లో 110 సెంచరీలు (110 Centuries) సాధిస్తాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Pakistan former cricketer Shoaib Akhtar) జోస్యం చెప్పాడు. కోహ్లీ అన్ని ఫార్మాట్ లలో ఫామ్ లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో సెంచరీ చేసి సుదీర్ఘ సెంచరీ ఉత్కంఠకు తెర దించాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(border gavaskar trophy)లో భాగంగా అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియా(Australia), భారత్(India) మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆట చివరి రోజు ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. మ్యాచ్ డ్రా కావడంతో టెస్టు సిరీస్ లో 2-1 తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియానే వరించింది.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో(Border Gavaskar Trophy) చివరి టెస్ట్ లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా (Australia) రెండో ఇన్నింగ్ ముడు పరుగులు చేసింది. అంతకు ముందు టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 571 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేజార్చుకున్నడు. అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగాతో జరుగుతున్నఆసీస్ చివరి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ము...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గవ టెస్టు నాలుగో రోజులో ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat kohli) అరుదైన రికార్డును సృష్టించాడు. మూడేళ్ల తర్వాత తన మొదటి టెస్ట్ సెంచరీని విరాట్ సాధించాడు. దీంతో దేశంలో తన 50వ టెస్టు ఆడుతూ గవాస్కర్(Gavaskar) నం.4లో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించిన ఘనతను కోహ్లీ కూడా సాధించడం విశేషం.
వయాకామ్ 18 బ్రాండ్ అంబాసిడర్గా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) నియమితులయ్యారు. నాలుగుసార్లు IPL గెలిచిన కెప్టెన్, అభిమానులు తమ అభిమాన క్రీడను చూడటానికి డిజిటల్ను ఇష్టపడే ప్లాట్ఫారమ్గా మార్చడానికి Viacom18తో కలిసి పని చేస్తారు. చెన్నై సూపర్ కింగ్స్ చిహ్నం JioCinema, Sports18 మరియు అతని సోషల్ మీడియా ఖాతాలలో ప్రదర్శించబడే అనేక నెట్వర్క్ కార్యక్రమాలలో పాల్గొంటుంది. 'తలా' అని పిలవబడే ఇత...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మహిళలకు కూడా పురుషులకు లభించిన అదృష్టమే దక్కినట్లు అనిపిస్తుంది. స్మృతి మంధాన నేతృత్వంలోని జట్టు 4 మ్యాచ్ల తర్వాత కూడా పోటీలో తమ ఖాతా తెరవలేదు. నిన్న జరిగిన మ్యాచులో కూడా ఆర్సీబీ జట్టు 10 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్(UP Warriorz) జట్టుపై ఓడిపోయింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్(IND vs AUS) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టు(Test)లో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన ఉస్మాన్ ఖవాజా 180 పరుగులు చేశాడు. అలాగే ఆసీస్ ఆల్ రౌండర్ అయినా కామెరాన్ గ్రీన్ 114 పరుగులు చేశాడు. వీరిద్దరి భారీ స్కోరు వల్ల ఆస్ట్రేలియా జట్టు 480 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో భాగంగా రెండు టెస్టులు (Test Matches) గెలిచి జోరు మీదున్న భారత్ (India)ను మూడో టెస్టులో ఆస్ట్రేలియా (Australia) చిత్తు చేసింది. దీంతో భారత్ ఇరకాటంలో పడింది. కచ్చితంగా గెలువాల్సిన నాలుగో టెస్ట్ (Fourth Test Match) మ్యాచ్ అహ్మదాబాద్ లో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. టెస్టు ప్రారంభానికి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని (Anthony Albanese), భారత ప్...