Arjun Tendulkar : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఏకైక కుమారుడు... అర్జున్ టెండుల్కర్ మరోసారి ఐపీఎల్ లో చోటు దక్కించుకున్నాడు. చివరి నిమిషంలో అర్జున్ కి చోటు దక్కడం విశేషం. బుమ్రా లేకపోవడంతో అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకున్నాడు.
Nikhat zareen:ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్ గెలిచిన నిఖత్ జరీన్ను (Nikhat zareen) ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr).. ఇతర ప్రముఖులు విష్ చేశారు. మహీంద్రా (mahindra) కంపెనీ ఆమెకు థార్ కారు (thar) ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
ధవన్ కు ఇదే చివరి ఐపీఎల్ కానుందని తెలుస్తున్నది. అతడు త్వరలో ఆటకు వీడ్కోలు (Retirement) పలికే అవకాశం ఉంది. 37 ఏళ్లు వయసు ఉండడం.. నిలకడ లేమి ఆటతీరుతో నిరాశ పరుస్తున్నాడు. ఏది ఏమైనా ఈ సీజన్ లో సత్తా చాటితేనే అతడి భవిష్యత్ ఆధారపడి ఉంది.
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో వరుగా రెండోసారి బంగారు పతకం (Gold medal) సాధించిన నిఖత్ జరీన్ను(Nikhat Zareen) సీఎం కేసీఆర్ అభినందించారు. ఢిల్లీలో జరిగిన ఫైనల్లో 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘వియత్నాంకు(Vietnam) చెందిన బాక్సర్ న్యూయెన్పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి భారత్కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి ...
వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా (South Africa) గెలిచింది. వెస్టిండీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని మరో 7 బంతులు ఉండగానే సఫారీ జట్టు అలవోకగా ఛేదించింది.ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ (West Indies) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 258 పరుగులు చేసింది. వన్ డౌన్ లో వచ్చిన జాన్సన్ చార్లెస్ విధ్వంసకర బ్యాటింగ్ తో సెంచరీ సాధించాడు. చార్లెస్ (Charles) కేవలం 46 బంతుల్లో 1...
Nikhat zareen:భారత బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat zareen) మరో రికార్డు సృష్టించారు. భారత్ తరఫున రెండోసారి ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచారు. 50 కేజీల విభాగంలో వియత్నాం బాక్సర్ తమ్ గుయెన్పై 5-0 తేడాతో గెలుపొందారు. ప్రత్యర్థిపై పవర్ పంచ్లతో నిఖత్ జరీన్ విరుచుకుపడ్డారు.
భారత స్టార్ షట్లర్లు సాత్వక్ సాయిరాజ్ రంకిరెడ్డి (Satwiksairaj Rankireddy) - చిరాక్ శెట్టి (Chirag Shetty) స్విస్ ఓపెన్ పురుఘల డబుల్స్ టైటిల్ గెలిచారు. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన రెన్ గ్జియాంగ్ యూ, టన్ క్వియాంగ్(Ton Qiang) ద్వయంపై గెలుపొందారు. నువ్వా నేనా అన్నట్టుగా 54 నిమిషాలు సాగిన టైటిల్ పోరులో 21-19, 24-22తో విజయం సాధిందారు. దాంతో, ఈ ఏడాది తొలి టైటిల్ను తమ ఖాతాలో వేసుకు...
Balakrishna:నటసింహాం నందమూరి బాలకృష్ణ (Balakrishna) మరో రోల్ పోషించబోతున్నారు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినా ఆయన.. ఇటీవల అన్స్టాపబుల్ అనే టాక్ షో చేశారు. రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు కామెంటేటర్ అవతారం ఎత్తబోతున్నారు. ఐపీఎల్ కామంటేటర్గా వ్యవహరించబోతున్నారు.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్(CCL)2023 చాంపియన్ షిప్ ను తెలుగు వారియర్స్(Telugu Warriors) నాలుగో సారి గెల్చుకుని రికార్డు సృష్టించింది. నిన్న విశాఖలో జరిగిన ఫైనల్ మ్యాచులో భోజ్పురి దబాంగ్స్(Bojpuri Dabanggs)పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మహిళల ప్రపంచ బాక్సింగ్ (World Boxing) ఛాంపియన్షిప్లో ఫైనల్స్ లో భారత బాక్సర్ నీతూ గాంగాస్ (Neetoo Gangas) ఆదరగొట్టింది.ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణం (gold) లభించింది. 48 కిలోల కేటగిరీలో ఇవాళ జరిగిన ఫైనల్ బౌట్ లో నీతూ ఘంఘాస్ మంగోలియా (Mongolia) మహిళా బాక్సర్ లుత్సాయ్ ఖాన్ అల్తాన్ సెట్సెగ్ పై విజయం సాధించింది. 48 కిలోల కేటగిరీలో ఇవాళ జరిగిన ఫైనల్ బౌట్ లో...
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023) ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు.. యూపీ వారియర్జ్(UP Warriorz)పై 72 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ స్కివర్ బ్రంట్(72) పరుగులు చేయగా, పేసర్ ఇస్సీ వాంగ్ నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక ఫైనల్ పోరులో రేపు ఢిల్లీతో ముంబయి జట్టు తలపడనుంది.
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా వన్డే సిరీస్ ఓటమి షాక్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(rohit sharma)కు ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్(sunil gavaskar) హెచ్చరించారు. మ్యాచ్ ఉన్న వేళ రోహిత్ తన బావమరిది పెళ్లికి వెళ్లడంపై గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో కెప్టెన్ ప్రతి మ్యాచులో కూడా ఆడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ఐపీఎల్ 2023(ipl 2023) మరింత రసవత్తరంగా మారనుంది. ఎందుకంటే కీలక మార్పులు చేశారు. టాస్ తర్వాత వారు 11 మందిని ఎంపిక చేసుకోనున్నారు. ఫ్రాంచైజీలు ముందుగా బ్యాటింగ్ చేసినా లేదా ముందుగా బౌలింగ్ చేసినా తమ అత్యుత్తమ 11 మందిని ఎంచుకోవడానికి ఇది అనుమతిస్తుందని IPL అంతర్గత నోట్లో పేర్కొంది.
చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. మూడు వన్డేల సిరీస్ ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. గత నాలుగేళ్లలో స్వదేశంలో టీమిండియా వన్డే సిరీస్ ను కోల్పోవడం ఇదే మొదటిసారి.
పాంటసీ గేమింగ్ ప్లాట్ ఫామ్ (fantasy gaming platform) డ్రీమ్ 11 (Dream11) ఇటీవల 225 మిలియన్ డాలర్ల ఫండ్ రెయిజింగ్ రౌండ్ ను (fundraising round) ప్రకటించింది. ఇది మన కరెన్సీలో రూ.1650 కోట్లు. ఈ ఫండ్ రెయిజింగ్ ప్రకటన తర్వాత డ్రీమ్ 11 సీఈవో (Dream11 CEO) హర్ష్ జైన్ (Dream11 CEO Harsh Jain) వేతనం 3.3 రెట్లు పెరిగింది.