రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కోల్ కతాలో గల ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ తీసుకున్నాడు.
పంజాబ్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ లక్ష్యం ఉంచింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 86 పరుగులతో రాణించాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్ 60 పరుగులు చేసి ఔట్ అయ్యారు.
దిల్లీ (Delhi) వేదికగా జరిగిన ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) వరుసగా రెండో విజయం నమోదు చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) వేదికగా దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో అద్బుత ప్రదర్మన చేసింది. వరుసగా రెండో విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో(Delhi Capitals) జరిగిన మ్యాచ్ లో 6 వికెట...
గుజరాత్ టైటాన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. ఢిల్లీలో గల అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సీజన్ స్టార్టింగ్లో గట్టి దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ రజత్ పటిదార్ సీజన్ నుంచి దూరం అయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ మేనెజ్ మెంట్ కూడా కన్ఫామ్ చేసింది.
జట్టు సభ్యుల్లో ఉత్సాహం నింపేందుకు లక్నోతో ఆడిన తొలి మ్యాచ్ లో పంత్ జెర్సీ నెంబర్ 17ను డగౌట్ లో ప్రదర్శించారు. ఈ విషయమై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఐపీఎల్ లో భాగంగా తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. హైదరాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్ కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు, అభిమానులు తరలివచ్చారు. పలువురు ప్రముఖులు కూడా హాజరై సందడి చేశారు. నటులు విక్టరీ వెంకటేశ్, ఆర్య హుషారుగా పాల్గొన్నారు.
కష్టాల్లో ఉన్న జట్టుకు తిలక్ వర్మ చేసిన పోరాటం వృథాగా మారింది. కాగా గత సీజన్ లో ముంబై పేలవ ప్రదర్శన ఈ సీజన్ లోనూ కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. మరి లోటుపాట్లు సరిదిద్దుకుని గతానికన్నా కాస్త మెరుగయ్యామని నిరూపిస్తారో లేదో వేచి చూడాలి.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023 నాలుగో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు(Rajasthan Royals)..సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు(Sunrisers Hyderabad)పై ఘన విజయం సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ టీం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 8 వికెట్ల నష్టానికి 131 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది.
మరికొన్ని గంటల్లో ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ కొనబోతుంది. అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుండగా.. మెట్రో కూడా అదనపు సర్వీసులు వేసింది.