కోహ్లీ, గంభీర్ కు బీసీసీఐ భారీ జరిమానాను విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కోహ్లీ, గంభీర్ (Gowtham Gambhir) లకు మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.
గౌతమ్ గంభీర్ పై విరాట్ కోహ్లీ స్వీట్ రివేంజ్ తీర్చుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో జెయింట్స్ జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2023 చాలా ఉత్సాహంగా సాగుతోంది. ఈ ఐపీఎల్ 16లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. లక్నో జెయింట్స్ ని స్వల్ప తేడాతో ఓడించింది.
నేడు(30 ఏప్రిల్ 2023) IPLకి చాలా ప్రత్యేకమైన రోజు. దీనికి కారణం ఈ రోజున 1000వ మ్యాచ్ జరగనుంది. దానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడం. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య వాంఖడే మైదానంలో ఐపీఎల్ చరిత్రలో 1000వ మ్యాచ్ జరగనుంది.
కొత్త సినిమా వస్తే చాలు పలు థియేటర్ల వద్ద హీరోల భారీ కటౌట్లను ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు హీరోలకే కాదు, క్రికెట్ స్టార్లకు కూడా తాజాగా కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇది ఏక్కడో కాదు హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఈ భారీ కటౌట్ ఎందుకో ఇక్కడ చుద్దాం.
ఢిల్లీ(delhi)లో నిన్న జరిగిన IPL 2023.. 40వ మ్యాచులో అభిమానుల మధ్య ఒక తీవ్రమైన ఫైట్(fight) జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్(DC), సన్రైజర్స్ హైదరాబాద్(SRH) జట్ల మధ్య జరిగిన మ్యాచులో భాగంగా ఇది చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతుంది.
వరస ఓటమిలతో ఢీలా పడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad) ఎట్టకేలకు ఒక మ్యాచ్ గెలిచింది. మొన్నటి వరకు అన్ని మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ.. శనివారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ(delhi capitals)ని మట్టికరిపించింది.
రెజ్లర్ల సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిష్కరిస్తారనే నమ్మకం లేదు. వీరి గురించి ఆందోళన చెంది ఉంటే ఇంతవరకు రెజ్లర్లతో ఎందుకు మాట్లాడలేదు? కనీసం వీరిని కలిసేందుకు కూడా ప్రయత్నించలేదు. రెజ్లర్లకు యావత్ దేశం అండగా నిలుస్తుంది
2022లో తన నాయకత్వంలో భారత జట్టు ఆసియా కప్ గెలిచినట్లు చెప్పుకున్నాడు. ఇక తాజాగా కొన్ని రోజుల కిందట లండన్ లో జరిగిన టీ-20 ప్రపంచకప్ కూడా గెలిచామని కొత్త కథ అల్లుకున్నాడు. దీనికి ఒక ట్రోఫీ పట్టుకువచ్చి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఎంతలా అంటే ఆ డమ్మీ ట్రోఫీ పట్టుకుని మంత్రులను కలిశాడు.
మొహాలీలో జరిగిన రన్-ఫెస్ట్లో లక్నో సూపర్ జెయింట్(Lucknow Super Giants) పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను 56 పరుగుల తేడాతో ఓడించింది. 258 పరుగుల ఛేదనలో, PBKS 201 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్లో, LSG బ్యాటర్లు విజృంభించారు. ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగులు చేసింది, IPL చరిత్రలో ఇది రెండవ అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.
సాత్విక్-చిరాగ్ జంట 52 ఏళ్ల తర్వాత ఆసియా చాంపియన్ షిప్ పురుషుల డబుల్స్ పతకాన్ని ఖరారు చేసుకుంది. ఇక సెమీస్ లో కూడా సత్తా చాటితే ఫైనల్ కు వెళ్లి టైటిల్ ను సొంతం చేసుకోనుంది. బంగారు పతకం సొంతం చేసుకుంటే రికార్డులు తిరగరాసినట్టే.
ధోనీని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తారు. ఎందుకంటే.. ఆయన ఎంత ఒత్తిడి ఉన్నా, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. తొందరగా కోపం రాదు. ప్రశాంతంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు. అలాంటి ధోనీ(MS Dhoni)కి కోపం వచ్చింది. రనౌట్ చేయబోతుంటే అడ్డు వచ్చాడనే కోపంతో తన జట్టు ఆటగాడు పతిరనాపై అసహనం వ్యక్తం చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ (Brij Bhusan)పై ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రెజ్లర్ల(Wrestlers)కు న్యాయం జరగాల్సిందేనని, వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.