కొన్ని వారాలుగా తమకు న్యాయం కావాలంటూ రోడ్లపైన నిరసన వ్యక్తం చేస్తున్న భారత రెజ్లర్లకు సినీ, క్రీడా ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. రోజురోజుకు వారి ఉద్యమానికి (Wrestlers Movement) అన్ని వర్గాల వారు మద్దతు పలుకుతున్నారు.
ఆడమ్ జంపా, రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టి అద్భుతమైన బౌలింగ్ వేయడంతో చైన్నై సూపర్ కింగ్స్(CSK) పరుగులను కట్టడి చేశారు. అంతేకాదు రాజస్థాన్ రాయల్స్(RR) చెన్నై సూపర్ కింగ్స్ పై 32 పరుగుల తేడాతో విజయం సాధించారు. అంతేకాదు పాయింట్ల పట్టకలో కూడా
సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)పై విజయం సాధించిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ ప్లేయర్లు, సిబ్బందికి కఠిన ఆంక్షలు విధించింది. పార్టీలో ఢిల్లీ ప్లేయర్ ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించిడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది.
శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరగనున్న తమ తదుపరి మ్యాచ్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగిలిన IPL 2023 మ్యాచుల నుంచి తప్పుకున్నాడు. DCతో జరిగిన SRH మునుపటి గేమ్లో సుందర్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. హామ్ స్ట్రింగ్ గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ IPL 2023 నుంచి తప్పుకున్నాడని సన్రైజర్స్ హైదరాబాద్ తమ సోషల్ మీడియా...
ఐపీఎల్ 2023 సీజన్లో వరుసగా రెండు విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), కేకేఆర్(KKR)తో జరిగిన రెండో మ్యాచ్లోనూ చిత్తుగా ఓడింది. సీజన్ ఆరంభంలో కేకేఆర్తో మ్యాచ్లో 81 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన బెంగళూరు, ఈసారి 201 పరుగుల లక్ష్యఛేదనలో 179 పరుగులకి పరిమితమై 21 పరుగుల తేడాతో పోరాడి ఓడింది.
WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై రెజ్లర్లు పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. బ్రిజ్ మాములు వ్యక్తి కాదు. అతనో శక్తి.. ఆరుసార్లు పార్లమెంట్కు ఎన్నికై.. నేరస్థులతో పరిచయం ఉన్న బడా నేత.
భారత క్రికెట్ బోర్డు (BCCI) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు ఏప్రిల్ 25న 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ (TATA IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore -RCB) కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) వరుస షాకులు తగులుతున్నాయి. మొన్న మ్యాచ్ లో ఉద్రేకపూర్వక ప్రవర్తన కనబర్చడంతో జరిమానా (Fine) పడగా.. తాజాగా మరో జరిమానా కోహ్లీకి పడింది. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals- RR)తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ ఉల్లంఘనకు పాల్పడడంతో ఏకంగా రూ.24 లక్షలు జరిమానా పడింద...
ఐపీఎల్ 2023(ipl 2023)లో సన్ రైజర్స్(SRH) ఫేట్ కొంచెం కూడా మారలేదు. ఏ మ్యాచ్ చూసినా ఓటమి తప్పడం లేదు. సోమవారం సొంత గడ్డపై ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ ఇదే ఫలితం పునరావృతం అయ్యింది. స్వల్ప లక్ష్యమే కదా కొట్టేస్తుందిలే అనుకుంటే.. అది కూడా చేయలేదు. మరీ దరిద్రం కాకపోతే 7 పరుగుల తేడాతో ఢిల్లీ(delhi capitals) చేతిలో ఓటమిపాలైంది.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి జిమ్లో స్టెప్పులేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డేటా వినియోగంలో జియో వినియోగదారులు రికార్డులు సృష్టించారు. వారు ఒక నెలలో 10 ఎక్సాబైట్లు లేదా 10 బిలియన్ GB డేటాను ఉపయోగించారు. డేటా వినియోగంలో ఇది పెద్ద జంప్ అని జియో కంపెనీ(Jio Company) పేర్కొంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి మెరిసింది.