ఐపీఎల్ 2023 చాలా హుషారుగా సాగుతోంది. అన్ని జట్లు ఒకదానిని మించి మరొకటి అదరగొడుతున్నాయి. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ను చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించడంతో ప్లే ఆఫ్స్ చేరే జట్లను అంచనా వేయడం కష్టంగా మారింది. చివరి రెండు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్కు కూడా ఇంకా ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ప్లే ఆఫ్ కి వెళ్లే జట్టు ఏవో చెప్పడం చాలా కష్టంగా ఉంది. ...
తాజా ఐపీఎల్ (IPL) సీజన్ లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) పేలవ ప్రదర్శన చేస్తోంది. గెలిచే మ్యాచ్ (Match)లను కూడా చేజేతులా జార విడుచుకుంటోంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో (Kolkata Knight Riders) గురువారం జరిగిన మ్యాచ్ ను కూడా అదే విధంగా సన్ రైజర్స్ ఓడిపోయింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ (SRH) యజమాని కావ్య మారన్ (Kaviya Maran) పరిస్థితి మాత్రం ఎవరికీ చెప్పుకోలేని [&...
తమపై లైంగిక దాడులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (Wrestling Federation of India -WFI) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు (Wrestlers) ఉద్యమం చేస్తున్నారు. అతడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో కొన్ని వారాలుగా రోడ్డుపై బైఠాయించారు. కాగా వారి ఆందోళన బుధవారం ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు రెజ్లర్లకు మధ్య తీవ్ర వాగ్వ...
భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ముంబైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక దశలో ముంబై ఓటమి ఖాయమనే అందరూ అనుకున్నారు. కానీ ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ మ్యాచ్ ని మొత్తం తిప్పేశారు.
లక్నో సూపర్ జెయింట్స్(LSG), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య పూర్తి కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మొదట ఆటకు దిగిన లక్నో 125 రన్స్ చేసింది. ఇక చివరి ఓవర్ ఉండగానే వర్షం తీవ్రత ఎక్కువ కావడంతో ఆటను నిలిపేశారు.
మోకాలి శస్త్రచికిత్స విజయవంతం కావడంతో కేన్ విలియమ్సన్(kane Williamson) రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతను గత నెలలో తన కుడి మోకాలికి సర్జరీ(surgery) చేయించుకున్నారు. ఈ క్రమంలో సర్జరీ విజయవంతమైనట్లు కేన్ పేర్కొనగా..విరాట్ సహా పలువురు స్పందించారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ(Rohit Sharma) నేతృత్వంలోని భారత్ ఆస్ట్రేలియాను అధిగమించి నంబర్ వన్గా నిలిచింది. ప్రస్తుతం భారత్ 121 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, 116 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.
ప్రస్తుతం సోషల్ మీడియా.. విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ అంటూ హోరెత్తిపోతోంది. ఈ ఇద్దరి మధ్య జరిగిన వాగ్వివాదం వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో లఖ్నవూపై బెంగళూరు టీమ్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వివాదం చెలరేగింది. ఇదే సమయంలో రష్మిక మందన్న తన ఫేవరేట్ క్రికేటర్ అండ్ ఐపీఎల్ టీమ్ గురించి చెప్పిన వీడియో కూడా వైరల్ అవుత...