బెంగుళూరు (Bangalore) ముందు 227 పరుగుల భారీ టార్గెట్ చెన్నై ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై(Chennai)ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఫోర్లు ,సిక్సర్లుతో విరుచుకుపడింది. కాన్వే (Devon Conway) (83) శివమ్ దుబే (52) అజింక్య రహానే (37) రాణించారు. మొయిన్ అలీ 9 బంతుల్లో 2 సిక్సులతో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో జడేజా కూడా ఓ సిక్స్ బాదాడు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 1, వేన్ పార్నెల్ 1, వై...
రెండుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్ను కొనసాగించినందుకు సూర్యకుమార్కు ఐపీఎల్ జరిమానా విధించింది. ఈ సీజన్లో ముంబైకి ఇది మొదటి నేరం కాబట్టి, స్టాండ్-ఇన్ కెప్టెన్ సూర్యకుమార్కు కనీస ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి IPL ప్రవర్తనా నియమావళి ప్రకారం రూ.12 లక్షల ఫైన్ వేసింది.
ఆర్ మాధవన్ తనయుడు వేదాంత్ భారత్ తరఫున ఐదు గోల్డ్ మెడల్స్ సాధించడంపై నటి లారా దత్తా, నటుడు సూర్య, నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సహా పలువురు ప్రశంసించారు.
సచిన్ టెండూల్కర్ కుమారుడు.. అర్జున్ టెండూల్కర్(arjun tendulkar) IPL 2023లో ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్-కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై తరఫున ఎంపికయ్యాడు. అయితే రోహిత్ శర్మకు కడుపునొప్పి రావడంతో జట్టుకు దూరమైన క్రమంలో అర్జున్ ఎంపికైనట్లు తెలిసింది.
నేడు ముంబయి ఇండియన్స్(Mumbai Indians) టీమ్తో కోల్కతా నైట్ రైడర్స్(Kolkata night Riders) తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ(Rohit Sharma) దూరమయ్యాడు. మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యాడు.
సౌరభ్ గంగూలీ (Saurabh Ganguly), విరాట్ కోహ్లిల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నట్లున్నాయి. శనివారం బెంగళూరు (Bangalore)-దిల్లీ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయ సిబ్బంది పరస్పరం కరచాలనం చేసుకున్నారు.
ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడుతోంది. బ్యాటింగ్ చేపట్టిన లక్నో 159 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించాలంటే 160 పరుగులు చేయాల్సి ఉంది.
ఐపీఎల్ -2023 సీజన్లో అత్యంత ధర పలికిన ఆటగాడు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brooke). సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు బ్రూక్ను రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్(IPL) -2023 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జట్టు నాలుగు మ్యాచ్లు ఆడగా.. వరుసగా మూడు మ్యాచ్లలో 13, 3, 13 పరుగులతో బ్రూక్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో హ్యారీపై విమర్శలు వెల్లువెత్తాయి. 13కోట్లు వృథా ...
మహేంద్ర సింగ్ ధోని(ms dhoni)కి క్రికెట్ తోపాటు ఇతర రంగాల్లో ఉన్నవారు కూడా అభిమానులుగా ఉంటారు. ఈ క్రమంలో నటి ఖుష్బూ(Kushboo) తన అత్తగారు ధోనీకి పెద్ద అభిమానిని అని తెలిపారు. అంతేకాదు ధోనికి ఖుష్బు థాంక్స్ చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అసలు ఎందుకు అలా చేశారో ఒకసారి ఇప్పుడు చుద్దాం.
ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఫీల్డింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా క్యాచ్ లు భారీగా చేజార్చుకున్నారు. క్యాచ్ లను విజయవంతంగా పట్టి ఉంటే కోల్ కత్తా భారీ తేడాతో ఓడిపోయేది.