హైదరాబాద్లో(Hyderabad) ఐపీఎల్ సంబురం మొదలుకానున్నది. క్రికెట్ ప్రేమికులు ఆసక్తికర మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఉప్పల్(Uppal)లో జరిగే తొలి మ్యాచ్లో హైదరాబాద్ బోణి కొట్టాలని కోరుకుంటున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఐపీఎల్ (IPL) మ్యాచ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మైదానం చుట్టూ పటిష్ట రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. 340 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.
ఐపీఎల్( IPL 2023) లో మూడో మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్పై(Delhi Capitals)..లఖ్నవూ సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) 50 పరుగుల తేడాతో ఘనం విజయం సాధించింది. ఐపీఎల్లో 16వ సీజన్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. లక్నోలోని భారత రత్న అటల్ బిహారీ వాజ్పాయి ఏక్నా స్టేడియంలో(Vajpayee Ekna Stadium) జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 ...
మొహాలీలో (Mohali) భారీ వర్షం కురవడంతో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) మ్యాచ్ నిలిచిపోయింది. పంజాబ్ కింగ్స్కి మొదటి మ్యాచ్లో విజయం వరించింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్(Duckworth Lewis) విధానం ప్రకారం పంజాబ్ 7 పరుగుల తేడాతో గెలిచినట్టు ప్రకటించారు. అనంతరం, లక్ష్యఛేదనలో కోల్ కతా (Kolkata) 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసిన దశలో వర్షం కారణంగా అం...
హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో రేపు సన్రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని రకాలు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాదు స్టేడియంలోనికి కొన్ని వస్తువులు తీసుకెళ్లడం నిషేధమని ప్రకటించారు.
MS Dhoni : ఐపీఎల్ 2023 ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ గుజరాత్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ చివరి వరకు సాగింది. అయితే చివర ఆఖరికి గుజరాత్ టైటాన్స్ గెలిచింది. చెన్నై పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే... ఈమ్యాచ్ లో సరికొత్త రికార్డు సాధించారు.
ఐపీఎల్ 2023 ఫస్ట్ మ్యాచ్లో బోణీ కొట్టి ఊపుమీదున్న గుజరాత్ టైటాన్స్కు షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియన్ సన్ జట్టుకు దూరం అవనున్నారు. నిన్నటి మ్యాచ్లో బాల్ ఆపేందుకు ప్రయత్నించి గాయపడ్డ సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలతో అహ్మదాబాద్లో గల నరేంద్ర మోడీ స్టేడియం దద్దరిల్లిపోయింది. రష్మిక మందన్నా, తమన్నా డ్యాన్సులతో హోరెత్తించగా.. సింగర్ అర్జిత్ సింగ్ పాటలతో మైమరపించారు.
ఐపీఎల్ ప్రారంభోత్సవం జోష్ గా సాగింది. హీరోయిన్లు తమన్నా (Tamanna), రష్మిక మందాన్న (Rashmika Mandanna), అర్జిత్ సింగ్ (Arjit Singh) అదిరిపోయే ప్రదర్శనలతో అహ్మదాబాద్ స్టేడియం హోరెత్తింది. చాలా రోజుల తర్వాత ఆ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది.
IPL ఆరంభం అదిరిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ తొలి మ్యాచ్ ను సొంతం చేసుకుంది. సీఎస్కే తరఫున రుతురాజ్ గైక్వాడ్ చేసిన భారీ స్కోర్ వృథాగా మారింది. ఐపీఎల్ ఆరంభోత్సవంలో తమన్నా, రష్మిక మందాన్న, అర్జిత్ సింగ్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
weather changed at ahmedabad:అహ్మదాబాద్ (Ahmedabad) నరేంద్ర మోడీ (narendra modi) స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలపై వర్ష ప్రభావం పడనుంది. నిన్ననే సిటీలో చాలా చోట్ల వర్షం కురిసింది. ఈ రోజు వర్షం పడితే ఆరంభ వేడుకలే కాదు.. మ్యాచ్ జరిగే అవకాశం ఉండదు.
IPL 2023:ఆదిలోనే సన్ రైజర్స్ (SUN RISERS) హైదరాబాద్ జట్టుకు షాక్ తగిలింది. ఫస్ట్ మ్యాచ్కు సన్ రైజర్స్ కెప్టెన్ సహా మరో ఇద్దరు అందుబాటులో ఉండటం లేదు. ఈ మ్యాచ్కు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు.
స్టార్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat Kohli) గురువారం తన 10వ తరగతి మార్కు షీట్కి(10th class marks sheet) సంబంధించిన చిత్రాన్ని సోషల్ మీడియా(social media)లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ మార్క్స్ మోమో నెట్టింట చక్కర్లు కోడుతుంది. అయితే కోహ్లీకి ఎన్ని మార్కులు వచ్చాయో మీరు కూడా ఓసారి తెలుసుకోండి మరి.