Aussies:మూడో వన్డేలో ఆసీస్ 269 పరుగులు చేసి ఆలౌట్ చేయ్యింది. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను టీమిండియా (india) బౌలర్లు కంగారెత్తించారు. 49 ఓవర్లలో 269 రన్స్ చేసి.. భారత్ (india) ముందు 270 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఉంచింది. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో మార్ష్ 47, కేరీ 38, హెడ్ 33, లబుషేన్ 28, అబాట్ 26, స్టోయినిస్ 25, వార్నర్ 23 రన్స్ చేశారు.
Aussies:చివరి వన్డేలో కంగారులు (australia) ధాటిగా ఆడుతున్నారు. ఇప్పటికే టీమిండియా (india), ఆసీస్ చెరో మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ వన్డేలో (one day) ఎవరూ గెలిచినా సిరీస్ సొంతం అవుతుంది. ఈ రోజు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా (australia) బ్యాటింగ్ తీసుకుంది. చెన్నై (chennai) ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది.
భారత్తో బుధవారం చైన్నైలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు దిగిన ఆసీస్ ఆటగాళ్లు 5 ఓవర్లకు 39 పరుగులు చేశారు.
భారత్ లో ఐపీఎల్ (IPL) తరహాలో అమ్మాయిల క్రికెట్ లీగ్ డబ్ల్యూపీఎల్ (Wpl) ను ఈ ఏడాది ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 4న ప్రారంభమైన ఈ టోర్నీ చివరి దశకు చేరుకుంది. కాగా, డబ్ల్యూపీఎల్ టోర్నీ ఆరంభం నుంచి పేలవ ఆటతీరుతో విమర్శలపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు చివరి లీగ్ మ్యాచ్ లోనూ దారుణంగా ఆడింది. ముంబయి ఇండియన్స్(Mumbai Indians) తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓడింది.
గుజరాత్ జెయింట్స్పై UP వారియర్జ్ జట్టు గెలవడంతో RCB జట్టు.. WPL 2023లో ప్లేఆఫ్ ఆశలు(playoffs) గల్లంతయ్యాయి. ఈ క్రమంలో టాప్ 3లో ముంబయి, ఢిల్లీ క్యాపిటల్స్, UP వారియర్జ్ జట్లు చేరాయి. ఈ నేపథ్యంలో మార్చి 24న ఎలిమినేటర్ కోసం పోటీ జరగనుండగా, మార్చి 26న ఫైనల్ పోరు జరగనుంది.
MS Dhoni : క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఒక్కో టీమ్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని కేవలం ధోనీ కోసం చూసేవారు చాలా మంది ఉన్నారు. అయితే... మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ కెరీర్ విషయంలో తాజాగా మరో అప్ డేట్ వచ్చింది.
ఆస్ట్రేలియా(Australia)తో నేడు జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా(Team India) ఘోర పరాజయాన్ని పొందింది. మొదటి వన్డే మ్యాచ్ ఘన విజయం సాధించిన భారత్ రెండో వన్డేలో చతికిలపడింది. మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 26 ఓవర్లలోనే 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఆస్ట్రేలియా(Australia), టీమిండియా(Team India) మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా గెలుపొందింది. నేడు రెండు వన్డే మ్యాచ్ విశాఖలో జరుగుతోంది. ఏసీఏ-వీడీసీఏ గ్రౌండ్ భారత్ బాగా కలిసొచ్చిన మైదానం. అయితే నేడు జరుగుతోన్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ల జోరుకు భారత్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. 117 పరుగులకే టీమిండియా(Team India) ఆలౌట్ అయ్యింది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్...
ఈరోజు విశాఖ(Visakhapatnam)లో భారత్, ఆస్ట్రేలియా(india vs australia) జట్ల మధ్య రెండో వన్డే(2nd ODI) మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. వర్షం తగ్గడంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది వేగవంతంగా చర్యలు తీసుకుని ఆటను ఆరంభించేలా చేశారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఏపీలోని విశాఖ(Visakhapatnam)లో భారత్-ఆస్ట్రేలియా(india vs australia) మధ్య జరగనున్న రెండో వన్డే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నంలో చిరుజల్లులు(rain) కురుస్తున్న క్రమంలో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు మ్యాచ్ జరుగుతుందా లేదా అని ఫ్యాన్స్ తో(Fans are tension) పాటు అధికారులు కూడా వేచిచూస్తున్నారు.
మహిళల ప్రీమియర్ లీగ్(wpl 2023)లో శనివారం జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants)ను ఓడించింది. అయితే సోఫీ డివైన్ కేవలం 36 బంతుల్లో 99 పరుగులు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ సులువుగా విజయం సాధించింది.
టీమిండియా, (Team India) ఆసీస్ జట్ల వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ లో గెలిచిన భారత్ ఇప్పుడు రెండో మ్యాచ్ పై ఫోకస్ చేసింది. రెండో వన్డే మ్యాచ్ రేపు (మార్చి 19) విశాఖపట్నంలో (Visakhapatnam )జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కు వాన ముప్పు ఉన్నట్టు వాతావరణ శాఖ (Department of Meteorology) తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు కుర...
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(ram charan) విరాట్ కోహ్లీ(Virat Kohli) స్పోర్ట్స్ బయోపిక్(Biopic)లో పనిచేయాలని ఉందని తన కోరికను వ్యక్తపరిచాడు. శుక్రవారం ఢిల్లీ చేరుకున్న రామ్ చరణ్ ఇండియా టుడే కాంక్లేవ్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది తెలిసిన విరాట్, చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్(ODI Match)లో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భాగంగా మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేపట్టింది. బరిలోకి దిగిన ఆసీస్(Ausis) బ్యాటర్లు 188 పరుగులకు ఆలౌట్(All Out) అయ్యారు. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్ 191 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్(Ausis) టీమిండియా(Team India) బౌలర్ల ధాటికి 35.4 ఓవర్లలోనే 188 పరుగులు చేసి కుప్పకూలింది. ఆసీస్ ఆలౌట్ అయ్యింది. టీమిండియా(Team India) పేసర్లు అయిన షమీ, సిరాజ్ చెరో మూడు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. ఫామ్ లో ఉన్న ఆల్ రౌండర్ జడేజా(Jadeja) రెండు వికెట్లను పడగొట్టాడు.