ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలతో అహ్మదాబాద్లో గల నరేంద్ర మోడీ స్టేడియం దద్దరిల్లిపోయింది. రష్మిక మందన్నా, తమన్నా డ్యాన్సులతో హోరెత్తించగా.. సింగర్ అర్జిత్ సింగ్ పాటలతో మైమరపించారు.
ఐపీఎల్ ప్రారంభోత్సవం జోష్ గా సాగింది. హీరోయిన్లు తమన్నా (Tamanna), రష్మిక మందాన్న (Rashmika Mandanna), అర్జిత్ సింగ్ (Arjit Singh) అదిరిపోయే ప్రదర్శనలతో అహ్మదాబాద్ స్టేడియం హోరెత్తింది. చాలా రోజుల తర్వాత ఆ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది.
IPL ఆరంభం అదిరిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ తొలి మ్యాచ్ ను సొంతం చేసుకుంది. సీఎస్కే తరఫున రుతురాజ్ గైక్వాడ్ చేసిన భారీ స్కోర్ వృథాగా మారింది. ఐపీఎల్ ఆరంభోత్సవంలో తమన్నా, రష్మిక మందాన్న, అర్జిత్ సింగ్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
weather changed at ahmedabad:అహ్మదాబాద్ (Ahmedabad) నరేంద్ర మోడీ (narendra modi) స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలపై వర్ష ప్రభావం పడనుంది. నిన్ననే సిటీలో చాలా చోట్ల వర్షం కురిసింది. ఈ రోజు వర్షం పడితే ఆరంభ వేడుకలే కాదు.. మ్యాచ్ జరిగే అవకాశం ఉండదు.
IPL 2023:ఆదిలోనే సన్ రైజర్స్ (SUN RISERS) హైదరాబాద్ జట్టుకు షాక్ తగిలింది. ఫస్ట్ మ్యాచ్కు సన్ రైజర్స్ కెప్టెన్ సహా మరో ఇద్దరు అందుబాటులో ఉండటం లేదు. ఈ మ్యాచ్కు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు.
స్టార్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat Kohli) గురువారం తన 10వ తరగతి మార్కు షీట్కి(10th class marks sheet) సంబంధించిన చిత్రాన్ని సోషల్ మీడియా(social media)లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ మార్క్స్ మోమో నెట్టింట చక్కర్లు కోడుతుంది. అయితే కోహ్లీకి ఎన్ని మార్కులు వచ్చాయో మీరు కూడా ఓసారి తెలుసుకోండి మరి.
Arjun Tendulkar : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఏకైక కుమారుడు... అర్జున్ టెండుల్కర్ మరోసారి ఐపీఎల్ లో చోటు దక్కించుకున్నాడు. చివరి నిమిషంలో అర్జున్ కి చోటు దక్కడం విశేషం. బుమ్రా లేకపోవడంతో అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకున్నాడు.
Nikhat zareen:ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్ గెలిచిన నిఖత్ జరీన్ను (Nikhat zareen) ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr).. ఇతర ప్రముఖులు విష్ చేశారు. మహీంద్రా (mahindra) కంపెనీ ఆమెకు థార్ కారు (thar) ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
ధవన్ కు ఇదే చివరి ఐపీఎల్ కానుందని తెలుస్తున్నది. అతడు త్వరలో ఆటకు వీడ్కోలు (Retirement) పలికే అవకాశం ఉంది. 37 ఏళ్లు వయసు ఉండడం.. నిలకడ లేమి ఆటతీరుతో నిరాశ పరుస్తున్నాడు. ఏది ఏమైనా ఈ సీజన్ లో సత్తా చాటితేనే అతడి భవిష్యత్ ఆధారపడి ఉంది.
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో వరుగా రెండోసారి బంగారు పతకం (Gold medal) సాధించిన నిఖత్ జరీన్ను(Nikhat Zareen) సీఎం కేసీఆర్ అభినందించారు. ఢిల్లీలో జరిగిన ఫైనల్లో 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘వియత్నాంకు(Vietnam) చెందిన బాక్సర్ న్యూయెన్పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి భారత్కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి ...
వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా (South Africa) గెలిచింది. వెస్టిండీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని మరో 7 బంతులు ఉండగానే సఫారీ జట్టు అలవోకగా ఛేదించింది.ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ (West Indies) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 258 పరుగులు చేసింది. వన్ డౌన్ లో వచ్చిన జాన్సన్ చార్లెస్ విధ్వంసకర బ్యాటింగ్ తో సెంచరీ సాధించాడు. చార్లెస్ (Charles) కేవలం 46 బంతుల్లో 1...
Nikhat zareen:భారత బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat zareen) మరో రికార్డు సృష్టించారు. భారత్ తరఫున రెండోసారి ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచారు. 50 కేజీల విభాగంలో వియత్నాం బాక్సర్ తమ్ గుయెన్పై 5-0 తేడాతో గెలుపొందారు. ప్రత్యర్థిపై పవర్ పంచ్లతో నిఖత్ జరీన్ విరుచుకుపడ్డారు.
భారత స్టార్ షట్లర్లు సాత్వక్ సాయిరాజ్ రంకిరెడ్డి (Satwiksairaj Rankireddy) - చిరాక్ శెట్టి (Chirag Shetty) స్విస్ ఓపెన్ పురుఘల డబుల్స్ టైటిల్ గెలిచారు. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన రెన్ గ్జియాంగ్ యూ, టన్ క్వియాంగ్(Ton Qiang) ద్వయంపై గెలుపొందారు. నువ్వా నేనా అన్నట్టుగా 54 నిమిషాలు సాగిన టైటిల్ పోరులో 21-19, 24-22తో విజయం సాధిందారు. దాంతో, ఈ ఏడాది తొలి టైటిల్ను తమ ఖాతాలో వేసుకు...